16, మార్చి 2013, శనివారం

Visalandhra Mahasabha pays tributes to Amarajeevi ‘Potti SreeRamulu’



Visalandhra Mahasabha has paid rich tributes to Amarajeevi Potti Sriramulu on the occasion of his Jayanti today. Visalandhra Mahasabha members gathered at the statue of Amarajeevi near the Secretariat and recalled his sacrifice for creating a state for the Telugu people. Creation of Andhra State in 1953 was the first crucial step for the eventual formation of Andhra Pradesh in 1956. Thus Potti Sriramulu’s sacrifice resulted in not only the formation of Andhra Pradesh but also the reorganization of India’s polity on linguistic basis.

Visalandhra Mahasabha Secretary Sri Parakala Prabhakar and members Sri Chegondi Ramajogaiah, Sri Kumar Chowdry Yadav, Sri K. Srinivas, K. Vikram, kethiry Sreenivasa Reddy, Sri Padiri Ravitheja rededicated themselves to protect the unity of Telugu people and the state of Andhra Pradesh.

'విశాలాంధ్రోద్యమం' పై అలనాటి పుస్తకాలు



23, జనవరి 2013, బుధవారం

'Refuting an Agitation - 101 lies & dubious arguments of T separatists'

విభజనే పరిష్కారం కాదు - విశాలాంధ్రమహాసభ పుస్తకావిష్కరణ సభలో వక్తలు




ఈనాడు దినపత్రిక కథనం:

'ªÃ†¾Z N¦µ¼•ÊÅî ®¾«Õ®¾u©Õ X¾J³Äˆª½¢ ÂëÛ. “¤Ä¢Åé ÆGµ«%-Cl´-Åî¯ä X¾J³Äˆª½¢ Æ«ÛÅêáÑ ÆE -“X¾-ŸµÄ-E -OÕ-œË-§ŒÖ -«Ö-° ®¾-©£¾É-ŸÄª½Õ-œ¿Õ ®¾¢•§ýÕ ¦Çª½Õ ƯÃoª½Õ. N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ ª½Ö¤ñ¢C¢*Ê 'éªX¶¾Üu-šË¢’û §ŒÖ¯þ Æ>˜ä†¾¯þ Ð Åç©¢’ú „߿թ 101 ƦŸÄl´©Õ, Ƅî¾h« „߿ʩÕÑ X¾Û®¾hÂÃEo ‚§ŒÕÊ «Õ¢’¹-@Á-„Ã-ª½¢ ƒÂ¹ˆœ¿ ÂÃE®Ïd-{Öu-†¾¯þ ¹x¦ü©ð Nœ¿ÕŸ¿© Íä¬Çª½Õ. ÆÊ¢ÅŒª½¢ «ÖšÇx-œ¿Õ-ÅŒÖ ¨ X¾Û®¾hÂÃEo ¯äÊÕ ‚N†¾ˆ-J¢ÍŒ-¦ð-ÅŒÕ-Êo-{Õx ÅçL®Ï Âí¢Ÿ¿ª½Õ ƒÂ¹ˆœËÂË £¾É•ª½Õ Â럿lE ¤¶òÊÕx, ¨ „çÕªá-@Áx©ð ÂîªÃª½Õ. ƒC Åç©¢’ÃºÂ¹× «uAêªÂ¹ X¾Û®¾h-¹-«ÕE „ç@ïx-Ÿ¿lE ÅçL¤Äª½Õ. ƪáÅä, Åç©¢’ÃºÂ¹× «uAêª-¹¢’ïî, «ÕŸ¿l-ÅŒÕ-’Ã¯î ¯äF Âê½u-“¹-«Ö-EÂË ªÃ©äŸ¿Õ. “X¾èÇ-²Äy-«Õu¢©ð “X¾A ŠÂ¹ˆJÂÌ ÅŒ«Õ ¦µÇ„éÊÕ «u¹h¢ Íäæ® £¾Ç¹׈ …¢C. ÆC ©ä¹¤òÅä “X¾èÇ-²Äy-«Õu¢ ÍŒE¤ò-ªá-ʘäx ʯÃoª½Õ. ê«©¢ ¯Ã ¦µÇ„éÊÕ «u¹h¢ Í䧌՜ÄEꠃ¹ˆœËÂË «ÍÃaÊÕ. ¨ X¾Û®¾hÂÃEo “X¾A ŠÂ¹ˆª½Ö ŠÂ¹²ÄJ ÍŒŸ¿„ÃL. ŠÂ¹ •ª½o-L-®¾Õd’Ã, X¾J¬ð-Ÿµ¿-¹×-œË’à ¦ÇŸµ¿u--ÅçŒá-ÅŒ¢’à ‚©ð*¢* ¨ X¾Û®¾hÂÃEo Nœ¿ÕŸ¿© Íä¬ÇÊE ÅçL¤Äª½Õ.

“X¾-¦µ¼Õ-ÅÃy-EÂË ª½£¾Ç®¾u E„äC¹ ®¾«Õ-Jp¢ÍŒ-œ¿¢ «©äx ¡Â¹%†¾g ¹NÕšÌÂË Í眿fæXª½Õ «*a¢C. ƪáÅä ‚ E„äC¹ „çáÅÃhEo X¾JQLæ®h ÍÃ©Ç «Õ¢* ®¾«ÖÍê½¢ ƒÍÃaª½Õ. ªÃ†¾Z¢©ð ÍÃ©Ç “¤Ä¢ÅÃ©Õ „çʹ¦œË …¯Ãoªá. Åç©¢’ú, ªÃ§ŒÕ-©-®Ô-«Õ-©-Â¹× Íç¢CÊ ¯äÅŒ©ä «áÈu-«Õ¢“ÅŒÕ-©Õ’à X¾EÍä®Ï¯Ã ÂíEo ¦µ÷’îR¹ X¾J®ÏnŌթ «©x ‚ “¤Ä¢ÅÃ©Õ ÆGµ«%Cl´ Âéä-¹-¤ò-§ŒÖªá ƯÃoª½Õ. Åç©¢’úåXj \ Eª½g§ŒÕ¢ B®¾Õ¹ׯÃo Åç©Õ’¹Õ “X¾•© Dª½`ÂÃL¹ “X¾§çÖ-•-¯Ã-©-ÊÕ Ÿ¿%†Ïd©ð åX{Õd-Âí-„ÃL. «á¢¦ªáÂË D{Õ’Ã å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-ÊÕ ÆGµ«%Cl´ Íäæ®¢Ÿ¿Õ-Â¹× “X¾¦µ¼ÕÅŒy ª½¢’¹ åX{Õd-¦-œ¿Õ-©-ÊÕ åX{d’Ã, “¹„äÕ-ºÇ wåXj„ä{Õ ®¾¢®¾n©Õ Â¹ØœÄ ƒÂ¹ˆ-œË-Âí-ÍÃa-§ŒÕ-¯Ão-ª½Õ. ƪáÅä, “X¾•© 客šË-„çÕ¢{Õ-ÊÕ …Ÿäl-¬Á-X¾Ü-ª½y-¹¢’à Eª½x¹~u¢ Íä§ŒÕ-¹Ø-œ¿-Ÿ¿Õ. '¯Ã «ÕÊ®¾Õ Åç©¢’ú \ªÃp{ÕÂ¹× „çá’¹Õ_ ÍŒÖX¾Û-Ōբ˜ä.. ¯Ã ‚©ð-ÍŒ-Ê(-„çÕi¢œþ) «Ö“ÅŒ¢ ‚¢“ŸµÄ „çjX¾Û …¢C. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¯äÊÕ ‚¢“ŸµÄ, Åç©¢’ú “¤Ä¢ÅÃ©Â¹× „ê½-Cµ-©Ç¢šË„Ã-œË-EÑ ¯ÃÂ¹× ‚¢“ŸµÄ, Âî²Äh, Åç©¢’ú “¤Ä¢Åéðx ¦¢Ÿµ¿Õ-«Û-©Õ-¯Ão-ª½Õ. Oª½¢ÅÃ Â¹ØœÄ „ê½-Ÿµ¿Õ©ä, ‰Â¹u¢’à …¢œä “¤Ä¢ÅéÊÕ ÆGµ«%Cl´ Í䧌֩¯äC ¯Ã ÆGµ“¤Ä§ŒÕ¢ ƯÃoª½Õ. “X¾Åäu¹ ªÃ†¾Z¢ «©x ®¾«Õ®¾u©Õ BJ¤ò«Û. “¤Ä¢Åé ÆGµ«%-Cl´Åî¯ä X¾J³Äˆª½¢ ©Gµ®¾Õh¢Ÿ¿-¯Ão-ª½Õ. N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ ÆŸµ¿u¹~ל¿Õ -‡-¯þ.ÍŒ“¹«Jh «ÖšÇx-œ¿Õ-ÅŒÖ ¨ X¾Û®¾hÂÃEo Åïí¹ˆœä ªÃ§ŒÕ©ä-Ÿ¿E, ‡¢Åî «Õ¢C ¹%†ÏÅî DEo ª½Ö¤ñ¢C¢ÍÃ-«ÕE ÅçL¤Äª½Õ. “X¾«áÈ ÂéNÕ®¾Õd ƬðÂú «ÖLÂú «ÖšÇx-œ¿Õ-ÅŒÖ ªÃ†¾Z N¦µ¼•Ê Æ¢¬Á¢©ð “X¾¦µ¼Õ-ÅŒy¢ ‡²ÄqKqE X¾J’¹-º-Ê-©ðÂË B®¾Õ-Âî-„Ã-Lq¢Ÿ¿-¯Ão-ª½Õ. ƒE®Ïd{Öušü X¶¾ªý Âïþ-X¶Ïx-Âúd „äÕ¯ä-èü-„çÕ¢{Õ ‡Tb¹Øu-šË„þ œçj-éª-¹dªý Æ•§ýÕ-®¾-£ÏÇo «ÖšÇx-œ¿Õ-ÅŒÖ Åç©¢’ú \ªÃp˜ãjÅä «Ö„î-ªá-®¾Õd-©Õ X¾Û¢VÂ¹×¯ä Æ«ÂìÁ¢ …¢Ÿ¿E, ŠÂ¹ «Üu£¾Ç¢ “X¾Â꽄äÕ ¦Ç„îŸäy-’Ã-©-ÊÕ éªÍŒa-’í-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E ÅçL¤Äª½Õ. “X¾¦µ¼Õ-ÅŒy¢ ÆEo Æ¢¬Ç©ÊÕ X¾J’¹-º-Ê-©ðÂË B®¾ÕÂíE ÅŒTÊ Eª½g§ŒÕ¢ „ç©x-œË¢Íé-¯Ão-ª½Õ. ¨ Âê½u-“¹-«Õ¢©ð N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ “X¾ŸµÄÊ Âê½uŸ¿Jz X¾ª½Âé “X¾¦µÇ-¹ªý, Æœ¿Õ-®¾Õ-«Õ-Lx •§ŒÕ-“X¾-ÂÆý, ª½ÍŒªáÅŒ ®Ï.Ê-Jz¢£¾Ç-ªÃ-«Û-©Õ ¤Ä©ï_-¯Ão-ª½Õ. Âê½u-“¹-«Ö-EÂË «á¢Ÿ¿Õ ªÃ•u®¾¦µ¼ ®¾¦µ¼Õuœ¿Õ êÂOXÔ ªÃ«Õ-ÍŒ¢“Ÿ¿ªÃ«Û ÂÃæ®X¾Û ¹تíaE „çRx-¤ò-§ŒÖ-ª½Õ.


'ŸîXÏœÎ ŠšËd«Ö-˜äÑ 
-¨-¯Ã-œ¿Õ Ð å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ
®¾-„çÕi-ÂÃu¢“Ÿµ¿ ªÃ†¾Z¢©ð Åç©¢’ú „ê½Õ ŸîXÏœÎÂË, N«Â¹~Â¹× ’¹Õª½-«Û-ÅŒÕ-¯Ãoª½-¯äC ŠšËd-«Ö˜ä-ÊE, ƒC Åç©¢’ú …Ÿ¿u-«Õ-ÂÃ-ª½Õ-©Õ Í䮾ÕhÊo “Ÿî£¾Ç-X¾Ü-JÅŒ “X¾Í꽫ÕE N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ æXªíˆ¢C. œµËMx©ð «Õ¢’¹-@Á-„Ã-ª½¢ 'éªX¶¾Üu-šË¢’û §ŒÖ¯þ Æ>˜ä†¾¯þÑ Ð Åç©¢’ú „߿թ 101 Æ®¾ÅÃu©Õ, Ƅî¾h« „ß¿Ê©Õ Æ¢{Ö ‹ X¾Û®¾h¹¢ Nœ¿ÕŸ¿© Íä®Ï¢C. ƒ¢Ÿ¿Õ©ð 101 Æ¢¬ÇLo “X¾²Äh-N¢*¢C. Æ¢Ÿ¿Õ©ð ÂíEo..
Ÿî-XϜΠ‡«J «©x?: ‚¢“Ÿµ¿-„Ã-@ÁÙx Âß¿Õ. EèÇ¢ ¤Ä©Ê, ²ÄnE¹ ¦µ¼Ö²Äy«Õu ‚CµX¾-ÅŒu-„äÕ Åç©¢’ú©ð ŸîXÏœÎÂË Â꽺«ÕE ‚ “¤Ä¢ÅŒ ª½ÍŒ-ªá-ÅŒ-©¢Åà ’¹ÕJh¢ÍÃ-ª½Õ. ƒŸä ª½ÍŒªáÅŒ©Õ ‚¹®Ït¹¢’à Âî²Äh, ªÃ§ŒÕ©®Ô«Õ “¤Ä¢Åé „ÃJåXj ‚§ŒáŸµÄ©Õ ‡Â¹×ˆ-åX-šÇd-ª½Õ. ƒX¾Ûpœ¿Õ Åç©¢’ú …Ÿ¿u«ÖEÂË ¯Ã§ŒÕ-¹-ÅŒy¢ «£ÏÇ-®¾Õh-Êo-„Ã-ª½Ö ¦µ¼Ö²Äy«Õu «ÕÊ®¾hÅŒy¢ ¹LTÊ „Ãêª. 
¦µ¼-§ŒÕ-åX-œ¿Õ-ÅŒÕ-ÊoŸç-«-ª½Õ?: Âî²Äh, Åç©¢’ú© «ÕŸµ¿u “X¾§ŒÖ-ºË¢Íä ¦®¾Õq©åXj “X¾Åäu¹ „ß¿Õ©Õ ªÃ@ÁÙx „ä¬Çª½Õ. Åç©¢’ú „éä èÇ’îЂ¢“ŸµÄ „Ã©ä ¦µÇ’î ÆE E¯ÃŸÄ-L-ÍÃa-ª½Õ. «â®Ô ÊC ‡ª½Õ-åX-¹׈-ŌբŸ¿E ¦ãC-J¢ÍÃ-ª½Õ. ƒ«Fo ƒÅŒª½ “¤Ä¢Åé „ê½Õ ¦µ¼§ŒÕ¢Åî ¦Aê婂 Í䮾Õh-¯Ãoªá.
ÅçªÃ®¾ é’©ÕæX “X¾•© «Õ¯î-¦µÇ-„Ã-©Ç?: 2004 ‡Eo¹©ðx ÅçªÃ®¾ 54 Æå®¢Hx ²Än¯Ã©Â¹× ¤òšÌÍä®Ï 26 «Ö“ÅŒ„äÕ é’L*¢C. Åç©Õ-’¹ÕŸä-¬Á¢åXj ¯äª½Õ’à ¤òšÌ Íä®ÏÊ Íî˜ä N•§ŒÕ¢ ²ÄCµ¢ÍÃ-ª½Õ. Dʪ½n¢ ÅçŸä¤Ä ¤Ä©ÊåXj «uAêªÂ¹ÅŒ «©äx ÅçªÃ®¾ é’©ÕX¾Û. 2008©ð 16«Õ¢C ÅçªÃ®¾ ‡„çÕt©äu-©Õ ªÃ°¯Ã«Ö Íäæ®h ê«©¢ \œ¿Õ’¹Õêª «ÕSx é’LÍê½Õ. 2009©ð 45²Än-¯Ã-©ðx ¤òšÌ Íäæ®h ê«©¢ 10 é’LÍê½Õ. ®¾y§ŒÕ¢’à ê®Ԃªý 15„ä© ‹{Õx, ‚§ŒÕÊ Â¹×«Ö-ª½Õ-œ¿Õ êš̂ªý ê«©¢ 150 ‹{x ‚CµÂ¹u¢Åî é’LÍê½Õ. 2012©ð •JTÊ …X¾ ‡Eo¹©ðx «Ö“ÅŒ„äÕ ÅçªÃ®¾ «Õ¢* N•§ŒÖ©Õ ²ÄCµ¢*¢C. ÅçªÃ®¾ ¹¢ÍŒÕÂî{ X¾ª½Âé …X¾ ‡Eo¹©ðx ÆA¹†¾d¢ OÕŸ¿ é’L*¢C. å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ Âêíp-êª-†¾¯þ ‡Eo¹©ðx ÅçªÃ®¾ Æ®¾©Õ ¤òšÌê C’¹Â¹ ¤ò«œ¿¢ ’¹«Õ-¯Ã-ª½|¢.
Åç©¢’ú …Ÿîu-’¹Õ-©-åXj N«Â~Ã?: ƒŸî Æ“X¾-«Ö-ºË-¹-„çÕiÊ ‚ªîX¾º. ƒŸä E•„çÕiÅä „ÃšË X¾J³Äˆª½¢ Â¢ ¯Ãu§ŒÕ-X¾-ª½¢’Ã, w˜ãj-¦Õu-Ê-©ü-©ð-ÊÖ X¶ÏªÃuŸ¿Õ Íä§çáÍŒÕa. ƒX¾pšË «ª½Â¹× ƒ©Ç¢šË X¶ÏªÃuŸ¿Õ ŠÂ¹ˆšÌ ŸÄÈ©Õ Âé䟿¯äC E•¢. ƒC Ÿäy†¾ X¾ÜJÅŒ “X¾ÍÃ-ª½¢©ð ¦µÇ’¹¢ «Ö“ÅŒ„äÕ.
Åç©¢’ú NM¯ÃEÂË ¯ç-“£¾Þ «uAêªÂ¹¢ Âß¿Õ: -¯ç“£¾Þ \¯Ãœ¿Ö N¬Ç©Ç¢“Ÿµ¿-Â¹× «uAêªÂ¹¢ Âß¿Õ. Åç©Õ’¹Õ, ¹Êoœ¿, «ÕªÃK¸ ¦µÇ†¾ «ÖšÇxœä “¤Ä¢Åéðx …Êo å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ªÃ†¾Z N¦µ¼•ÊÊÕ «Ö“ÅŒ„äÕ Åí©ÕÅŒ «uAêª-ÂË¢ÍÃ-ª½Õ. Ÿä¬Á “¬ì-§ŒÕ-®¾Õq Ÿ¿%³Ädu N¬Ç©Ç¢“Ÿµ¿ \ªÃp{Õ Í䧌֩E ‚§ŒÕÊ EèÇ«Ö-¦Ç-Ÿþ©ð ƯÃoª½Õ. NM¯ÃEo >ÅŒÕh©«ÖJ «ª½ÕœËÅî Æ«Ö§ŒÕ¹ «Ÿµ¿Õ«Û N„ã¾Ç¢’à ‚§ŒÕÊ ¤ò©Çaª½¯ä “X¾Íê½¢ „äªÃp{Õ „ß¿Õ©Õ Í䮾Õh-ÊoŸä. Eèǫ֦ǟþ “X¾®¾¢’¹¢©ð-ÊÖ ‚§ŒÕÊ ¨ X¾ŸÄ©ÊÕ …X¾§çÖ-T¢ÍŒ©ä-Ÿ¿Õ. ‚§ŒÕÊ ‚ªîV ''¦µÇ-ª½-ÅŒŸä-¬Á¢ FC, ¯ÃŸä Âß¿Õ «ÕÊ¢Ÿ¿JC. ¦µÇª½ÅŒ «ÖÅŒ å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ©äŸÄ …ÅŒh-ª½-“X¾Ÿä¬ü “X¾•©C «Ö“ÅŒ„äÕ Âß¿Õ. «ÕÊ¢Ÿ¿ª½¢ Ÿä¬Á¢©ð ¦µÇ’¹-²Äy-«á-©¢. £Ïǫ֩§ŒÖ© ÊÕ¢* ¹¯Ãu-¹×-«ÖJ «ª½Â¹× OÕ Æ¢Ÿ¿JC. å£jÇ-ŸÄ-ªÃ-¦ÇŸþ, Eèǫ֦ǟþ OÕC ÆE, Æ©£¾É¦ÇŸþ, œµËMx ¯ÃC ÆE ¯ÃÂ¹× OÕª½Õ ÍçX¾p©ä-ª½Õ. £ÏÇ«Ö-©-§ŒÖ-©Õ, œµËMx, ƒÅŒª½ “¤Ä¢Åéðx OÕª½Õ ÂÕ-ÅŒÕ-Êo˜äx å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ¯ÃÂ¹× £¾Ç¹׈ …¢C.ÑÑÆ-¯Ão-ª½Õ.
1956Â¹× «á¢Ÿ¿Õ \C Åç©¢’Ã-º?: -E-èÇ-EÂË Åç©¢’ú ªÃ†¾Z„äÕ ©äŸ¿Õ. „äªÃp{Õ „ß¿Õ©Õ …Ÿäl-¬Á-X¾Ü-ª½y-¹¢’à ͌J“ÅŒÊÕ ÅŒX¾ÛpŸÄJ X¾šËd-®¾Õh-¯Ão-ª½Õ. 
Ÿä¬ÇEÂË ²ÄyÅŒ¢“ÅŒu¢ «*aÊX¾Ûœ¿Õ Åç©¢’ú, «ÕªÃšÇyœÄ, ¹Êoœ¿¢ «ÖšÇxœä “¤Ä¢ÅéÅî ¹؜ËÊ å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ “¤Ä¢ÅÃEo EèÇ¢ ¤ÄL®¾Õh-¯Ão-ª½Õ. ¦µÇ†¾ “X¾§Œá¹h ªÃ³ÄZ© \ªÃp{Õ ®¾«Õ-§ŒÕ¢©ð å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ªÃ†¾Z¢ '‚¢“Ÿµ¿-“X¾Ÿä¬ü, ¦ï¢¦Ç§ýÕ ªÃ†¾Z¢ (“X¾-®¾Õh-ÅŒ¢ «Õ£¾É-ªÃ-†¾Z), ¹ªÃg-{¹ђà N¦µ¼•ÊÂ¹× ’¹Õéªj¢C. å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ¯Ãœ¿Õ å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ªÃ³ÄZEÂË ªÃ•ŸµÄE. Åç©¢’ÃºÂ¹× Âß¿Õ.
Æ-¯Ãu-§ŒÕ¢ •JT¢Ÿç-¹ˆ-œ¿?: ‚¢“Ÿµ¿-“X¾Ÿä¬ü \ª½pœËÊ ÅŒª½Õ„ÃÅŒ Åç©¢’ú©ð 15 ©Â¹~© å£ÇÂÃdª½x ÆŸ¿ÊX¾Û ‚§ŒÕ-¹-{Õd-Â¹× F@ÁÙx «ÍÃaªá. Âî²Äh¢“Ÿµ¿©ð 10©Â¹~© å£ÇÂÃd-ª½Õx, ªÃ§ŒÕ-©-®Ô-«Õ©ð 骢œ¿Õ ©Â¹~© å£ÇÂÃdª½Õx «Ö“ÅŒ„äÕ ÆŸ¿Ê¢’à ²Ä’¹Õ©ðÂË «*a¢C.
®¾-„çÕi-¹u „ßÄEÂË «ÕŸ¿l´ÅŒÕ ©äŸÄ? : „ä-ªÃp-{Õ-„Ã-Ÿ¿Õ-©Õ Í䮾ÕhÊo Ÿ¿Õ“†¾p´-ÍÃ-ª½¢. ƒX¾pšËÂÌ ªÃ†¾Z¢ ®¾„çÕi-¹u¢’Ã¯ä …¢Ÿ¿¯ä N†¾§ŒÕ¢ ’¹ÕJh¢ÍÃL. 2009 œË客¦ª½Õ 9« ÅäD “X¾Â¹{ÊÅî ªÃ“AÂË ªÃ“Åä N¬Ç©Ç¢“Ÿµ¿ …Ÿ¿u«Õ¢ åX©Õx-G-ÂË¢C. Æ¢Ÿ¿Õê ê¢“Ÿ¿¢ ÅŒÊ “X¾Â¹{ÊåXj „çʹ׈ ÅŒT_¢C. Åç©¢’ú “X¾•©¢Åà N¦µ¼•ÊÂ¹× ÆÊÕ¹ة«ÕE ÆÊÕÂî©ä¢. NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx •JTÊ ‡Eo¹© X¶¾LÅéä DEÂË EŸ¿ª½zÊ¢. N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É-®¾-¦µ¼©ð ÍÃ©Ç «Õ¢C Âê½u-¹ª½h-©Õ Åç©¢’ú “¤Ä¢ÅÃEÂË Íç¢CÊ „Ãêª. Åç©¢’ú©ð Æ¢Ÿ¿ª½Ö N¦µ¼•ÊÂ¹× ÆÊÕ¹Ø-©-«Õ¯ä „ß¿Ê ®¾éªj¢C Âß¿E D¢Åî ®¾p†¾d-«Õ-«Û-Åî¢C.
Ââ“é’®ý £¾ÉOÕ ƒ«y©ä-Ÿ¿Õ: -ªÃ³ÄZ-Eo N¦µ¼->-²Äh-«ÕE Ââ“é’®ý ‡X¾Ûpœ¿Ö ÆCµÂÃ-J-¹¢’à “X¾Â¹-šË¢ÍŒ©ä-Ÿ¿Õ. ‚ ¤ÄKd ‡Eo¹© “X¾ºÇ-R-¹-©ð-ÊÖ DEåXj ®¾p†¾d-„çÕiÊ “X¾Â¹{Ê ©äŸ¿Õ. 2004©ð ªÃ†¾ZX¾A Íä®ÏÊ “X¾®¾¢’¹¢©ð-ÊÕ ªÃ†¾Z N¦µ¼•Ê Æ¢¬Á¢ ©äŸ¿Õ. Åç©¢’úåXj \ÂÃGµ-“¤Ä§ŒÕ ²ÄŸµ¿ÊÂ¹× “X¾¦µ¼Õ-ÅŒy¢ ¹%†Ï Í䮾Õh¢Ÿ¿E «Ö“ÅŒ„äÕ …¢C. ÂíÅŒh ªÃ³ÄZ© X¾ÛÊ-Jy-¦µ¼-•Ê Â¹NÕ†¾¯þ ®Ï¤¶Äª½Õq „äÕª½ê ÂíÅŒh ªÃ³ÄZ© \ªÃp{Õ X¾JQ©Ê •ª½Õ-’¹Õ-ŌբŸ¿E 2004 ‡Eo¹©Â¹× «á¢Ÿ¿Õ •JTÊ Ââ“é’®ý «Jˆ¢’û ¹NÕšÌ ®¾«Ö„ä¬Á¢ BªÃtE¢*¢C. Ââ“é’®ý “X¾A-¤Ä-Ÿ¿-Ê-ÊÕ Æ¢U¹J®¾Öh ‚¯Ãœ¿Õ ÅçªÃ®¾©ð …Êo ‡.Êꪢ“Ÿ¿ ÅŒ«Õ ¤ÄKd ÅŒª½X¶¾ÛÊ ®¾¢ÅŒÂ¹¢ Â¹ØœÄ Íä¬Çª½Õ

రాష్ట్ర ఏర్పాటే పరిష్కారం కాదు 
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. అదే లేనప్పుడు ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో గౌరవ సీనియర్ ఫెలో సంజయ్‌బారు అన్నారు. విశాలాంధ్ర మహాసభ ‘రెప్యూటింగ్ యాన్ ఎజిటేషన్ (తెలంగాణ వేర్పాటువాదుల 101 అబద్ధాలు, తప్పుడు వాదనలు)’ పేరుతో రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఢిల్లీలోని కానిస్ట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగింది.  

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్‌బారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పరిష్కారం కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పే హక్కు అందరికీ ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాసిన ఈ పుస్తకావిష్కరణలో పాల్గొనవద్దంటూ తనకు దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా నుంచి పలువురు ఈమెయిల్స్ పంపారని ఆయన చెప్పారు.  

ఈ సందర్భంగా కొన్ని మెయిల్స్‌ను ఆయన చదివి వినిపించారు. తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక బాగుందని కితాబిచ్చిన ఆయన అందులోని ఆరో చాప్టర్‌ను మాత్రం తప్పుపట్టారు. వెనుకబడిన ప్రాంతాలైన తెలంగాణ, రాయలసీమ నుంచే ఎక్కువమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారని, వారు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే అభివృద్ధి జరగలేదన్నారు. ఇరు ప్రాంతాల్లోనూ తనకు ఆత్మీయులున్నారని, ఒక రకంగా చెప్పాలంటే రెండు ప్రాంతాలకు తాను వారధిలాంటివాడినని చెప్పారు.  

దేశంలో ముంబైకి దీటుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడులు పెట్టాయని.. తర్వాత ప్రైవేటు రంగ సంస్థలు పెరిగి అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎంతో కాలంగా సెంటిమెంట్ ఉంద న్నారు. ఇరు ప్రాంతాల్లోని తెలుగు వారికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సంజయ్ బారు అభిప్రాయపడ్డారు. మరో అతిథి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజయ్ సాహ్నీ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టులు పుంజుకుంటారని... ఆ ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపైనా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.  

రాష్ట్ర విభజనకు రాజకీయ కారణాలను మాత్రమే కాక అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజనలో రెండో ఎస్సార్సీని పరిగణనలోకి తీసుకోవాలని ప్రముఖ కాలమిస్టు అశోక్ మాలిక్ అన్నారు. రెప్యూటింగ్ యాన్ ఎజిటేషన్ పుస్తకంలో తెలంగాణ కోరుకునేవారు చెబుతున్న కారణాలతోపాటు, పలు అంశాలను పేర్కొన్నారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్, నలమోతు చక్రవర్తి, అడుసుమిల్లి జయప్రకాశ్, రచయిత సి.నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

పుక్కిట పట్టిన పసలేని వాదనలే అన్నీ!

సాక్షి వ్యాసం ( 23/01/2013): 

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు గురించి ఉద్యమ కారులు నొక్కి చెబుతున్న అంశాలు, చేస్తున్న ఆరోపణలు, తమకి సానుకూలమైనవిగా చెప్పుకుంటున్న అంశాలలోని వాస్తవాలను పరిశీలించడానికి విశాలాంధ్ర మహాసభ ప్రచు రించిన పుస్తకం ‘అసంగత ఉద్యమం: తెలం గాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’ (REFUTING AN AGITATION: 101 LIES & DUBIOUS ARGUMENTS OF TELANGANA SEPARATISTS). ఈ పుస్తకం ఉద్దేశం ఉపోద్ఘాతంలో వివరంగానే ఉంది. తెలంగాణ వేర్పాటువాదులు చేస్తున్న ఈ ఆరోపణలు, అంశాలు చిరకాలంగా ఎవ రూ పరిశీలించక పోవడంవల్ల తిరిగి ఎవరూ సవాలు చేయలేదని ఇందులో చెప్పారు. వారు చెబుతున్నవన్నీ నిజాలేనని వారైనా నమ్ము తున్నారా? లేకుంటే తమ ఉద్యమం మనుగడ కోసం వీటిని ప్రచారం చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నదీ పుస్తకం. తాము చెబుతున్న అంశాలూ, చేస్తున్న వాదనలూ నిజమైనవేనని వారు మనసావాచా నమ్ముతూ ఉంటే ఈ పుస్తకం వాటికి తగిన సమాధానం ఇవ్వగల దని కూడా పేర్కొన్నారు. పుస్తకంలో నాలుగు విభాగాలున్నాయి. మొదటి భాగం చరిత్ర గురించి, రెండోది భాషా సంస్కృతులను గురించి, తరువాతి రెండు భాగాలు ఆర్థిక రాజ కీయాంశాల గురించి ఇలా వివరిస్తున్నాయి.

తమ వాదనలు వాస్తవమేనని తెలంగాణ వేర్పాటువాదులు పదేపదే నొక్కి చెబుతున్నా రు. ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయిందనీ, దోపిడీకీ, అవమానాలకూ గురయిందని చెబు తున్నారు. ఇందులోని వాస్తవం ఏమిటో వెతికి పట్టుకునే సమయం, అవకాశం లేని వారికి ఈ పుస్తకం అసలు నిజాలు ఏవో వెల్లడించగలదు. అటు ఆంధ్ర ప్రాంతం గురించి, ఇటు తెలం గాణ గురించి అన్ని అంశాల పట్ల అవగాహన లేని కొన్ని పార్టీలు, చాలామంది రాజకీయ నాయకులు ఇది న్యాయబద్ధమైన ఉద్యమం అంటూ మద్దతు ఇస్తున్నారు.

తెలంగాణ నిర్లక్ష్యానికి గురయిందని, వెనుకబడిందని, దోపిడీకి గురయిందని ప్రత్యే క తెలంగాణ రాష్ట్రవాదులు మొదట వాదనలు ప్రారంభించారు. ఈ వాదనలను నల్లమోతు చక్రవర్తి My Telugu Roots అనే పుస్తకంలో బహు శా మొదటిసారి సవాలు చేశారు. ఈ రచనను తెలంగాణవాదులు ఎవరూ ఖండిచలేకపో యారు. పైగా అంతవరకు తమ ఉద్యమానికి పునాదిగా చేసుకున్న ఆర్థిక వెనుకబాటుతనం వాదన పూర్వపక్షం కావడంతో సహనం కోల్పో యారు. చక్రవర్తి మీద భౌతికంగా దాడి జరి గింది. శ్రీకృష్ణ కమిటీ కూడా ఆర్థిక వెనుక బాటుతనం వాదనను నిరాకరించింది. దీనితో ఆ వాదానికి ఊపిరిపోయింది. తరువాత నిరు ద్యోగ సమస్య, నీళ్ల వాటా దగ్గర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని... ఇలా వాదాలు వచ్చాయి. తరువాత ఇచ్చిన స్వయంపాలన నినాదం కూడా మన లాంటి ప్రజాస్వామిక దేశాలలో ఎంత అసంబద్ధమో వెల్లడైంది. విశా లాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాసిన ఈ ఉపోద్ఘాతం అలెగ్జాండర్ సోల్జ్‌నిత్సిన్ నోబెల్ పురస్కారం అందుకుంటున్నప్పుడు చెప్పిన మాటతో ముగించారు. అది- ‘వాస్తవాన్ని చెప్పే ఒక్క పదం ముందు కూడా ఈ విశాల విశ్వం తేలికై పోతుంది’.

చరిత్ర విభాగంలో ఖండనమండనలు

ఇందులో వేర్పాటువాదులు తరుచు ప్రస్తా వించే పదిహేను చారిత్రకాంశాలు, వాటికి విశా లాంధ్ర మహాసభ ఖండనలూ, వివరణలూ ఉన్నాయి. 2500 సంవత్సరాల తెలుగువారి చరిత్రలో తెలంగాణ 2200 సంవత్సరాల పాటు ప్రత్యేక ఉనికిని కలిగి ఉందంటూ ఉద్యమకారులు చేసే ప్రస్తావనను మహాసభ అసత్యమని పేర్కొన్నది. సమీప గతంతో సహా తెలుగువారంతా ఎప్పుడూ ఒకే రాజకీయ అధికారం కింద ఉన్నారని ఆయా చారిత్రక సందర్భాలను ప్రస్తావించారు. కొన్ని కొన్ని సమయాలలో వేర్వేరు రాజకీయ అధికార శిబి రాల కింద ఉన్నప్పటికీ తెలుగువారంతా భాషా సాంస్కృతిక ఐక్యతతోనే ఉన్నారని వివరించా రు. నిజాం కాలంలో ఉన్న మత సామరస్యం ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత భగ్నమైం దన్న వాదనను కూడా ఖండించారు. అప్పుడు ముస్లింలు 12 శాతమే అయినా సైనిక, పోలీసు వ్యవస్థలలో 90 శాతం వారికే ప్రాధాన్యం ఉండేదని దీనికి సమాధానం ఇచ్చారు. ఆం ధ్రతో తెలంగాణను విలీనం చేయడానికి నెహ్రూ బద్ధవ్యతిరేకి అంటూ వినిపించే వాదం లోను, విశాలాంధ్ర ఏర్పాటు విస్తరణవాద మేనని ప్రథమ ప్రధాని వ్యాఖ్యానించార నడంలోను ఎంత మాత్రం నిజంలేదని వీరు పేర్కొన్నారు. ‘దేశ శ్రేయస్సు దృష్ట్యా విశా లాంధ్ర ఏర్పరచాలని నిర్ణయించాం’ అన్న పతాక శీర్షికతో ఉన్న ‘ఆంధ్రపత్రిక’ క్లిప్పింగ్‌ను కూడా ఇచ్చారు. నెహ్రూ ‘ఏరిన రచనలు’ నుం చి నిజామాబాద్ బహిరంగ సభ ప్రసంగం ఉదహరించారు. ఈ రెండు ప్రాంతాలను కల పడం అంటే ‘ఒక అమాయక వధువుకూ, తెం పరి వరుడికీ పెళ్లి చేయడమే అంటూ నెహ్రూ చెప్పారంటూ తెలంగాణ వాదులు చేసే వాద నను కూడా ‘విశాలాంధ్ర’ పత్రిక క్లిప్పింగ్ సాయంతో ఖండించారు.

భాషా సంస్కృతులు
ఆంధ్ర, తెలంగాణ ప్రజలు వేర్వేరంటూ, ఆం ధ్ర అన్నపదం ఇటీవల తెలంగాణ అన్న పదానికి వ్యతిరేకార్థంగా ఉపయోగించడం లోని అసంబద్ధతను మొదటిగా ఖండించడం కనిపిస్తుంది. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి స్వయంగా ‘ఆంధ్రుల చరిత్ర సం స్కృతి’ అన్న పుస్తకం రాశారని గుర్తు చేశారు. ‘రెండున్నర జిల్లాల భాష’, కోస్తా వారి తెలు గును తమ మీద రుద్దారన్న ఆరోపణ, ప్రతి తెలంగాణ ప్రాంతీయుడు ఉర్దూ మాట్లా డతా డన్న వాదనను, తెలుగు భాషాభివృద్ధికి నిజాం అవకాశం కల్పించినట్టు చెప్పే మాటను మహా సభ తిరస్కరించింది.

ఆర్థిక వ్యవహారాలు

ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు నిజాం కాలంలో తెలంగాణ ఎంతో సంపద్వంతంగా ఉండేదన్న వాదనతో విశాలాంధ్ర మహాసభ ఏకీభవించలేదు. ఇందుకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా 25 శాతం నుంచి 300 శాతం పన్ను విధించేవారని రావి నారా యణరెడ్డిగారి ‘వీరతెలంగాణ’ పుస్తకం నుంచి ఉదాహరణ చూపించారు. 610 జీవో ఉల్లంఘన ఆరోపణ, ఉద్యోగాల రిజర్వేషన్లలో అన్యాయాలు జరిగాయంటూ గిర్‌గ్లానీ కమి షన్ సిఫారసు చేసిందన్న ఆరోపణను మహా సభ వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ హయాంలో తెలంగాణలో విద్య వెనుకబడిందన్న ఆరో పణ, రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ యాభై శాతం ఇస్తున్నా, అది తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్న వాదనను ఈ పుస్తకం తిరస్కరించింది. 1956కు ముందు చాలా పరి శ్రమలు ఉన్నప్పటికీ, రాష్ట్రావతరణ తరువాత అవి మూతపడ్డాయన్న వాదనను మహాసభ తిరస్కరించింది.

రాజకీయ వ్యాఖ్యలు

పెద్దమనుషుల ఒప్పందం చట్టబద్ధమైన ఒప్పందంకాదని, అధికార పంపిణీకి చెందిన ఒడంబడిక అని ఇందులో పేర్కొన్నారు. 1969 నాటి ఉద్యమంలో 350 మంది చనిపోయారం టూ పదే పదే తెలంగాణ నాయకులు చెప్పడం పచ్చి అబద్ధమని ఇందులో తెలిపారు. డిసెం బర్ 9 ప్రకటన తరువాత చిదంబరం చేసిన ప్రకటన వల్ల యువకుల ఆత్మహత్యలు పెరిగా యని ఆరోపించింది. నాలుగున్నర కోట్ల తెలం గాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారన్న నాయకుల వ్యాఖ్యలను, సమైక్య ఆంధ్రకు మద్దతు లేదన్న మాటను కూడా ఈ పుస్తకం తప్పు పట్టింది. నిజాం, అప్పటి భూస్వామిక వ్యవస్థ మూలంగానే ప్రజలు దారుణమైన దోపిడీకి గురైనారని చాలా చరిత్ర పుస్తకాలు, సృజనాత్మక రచనలు పేర్కొంటున్నాయని, చివరిగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు దోపిడీదారులు అన్న ఆరోపణకు సమాధా నంగా మహాసభ పేర్కొన్నది. 

19, జనవరి 2013, శనివారం

Refuting an Agitation – Invitation to Book Release

Dear Friends,

Visalandhra Mahasabha is launching a new book titled: Refuting an Agitation- 101 Lies and Dubious Arguments of Telangana Separatists. Please view the invitation attached to this post.

The event is going to be held at the Constitutional Club in New Delhi on 23rd Jan 2013 at 2:30 PM. Prominent journalists from many national media houses are going to participate. The book will be released by Sri Sanjay Baru. Others speakers include Ashok Malik, Ajai Sahni and Kuldip Nayar. Many political leaders from our State are also going to be present at the event.

I am looking forward to seeing you all.

Regards,
Nalamotu Chakravarthy




27, డిసెంబర్ 2012, గురువారం

అఖిలంలో సమైక్యవాదం వినిపించండి-'విశాలాంధ్ర మహాసభ' రాయబారం


సాక్షి :    

బొత్సతో పరకాల ప్రభాకర్ భేటి!

హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని బొత్సకు పరకాల వినతిపత్రం సమర్పించారు. అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ వైఖరి ఉండాలని బొత్సను కోరామని.. అందుకు స్పందించిన బొత్స తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు నివేదిస్తామని హామీ ఇచ్చారని పరకాల వెల్లడించారు.


సూర్య:   


అఖిలంలో సమైక్యవాదం వినిపించండి

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో సమైక్యవాదానికి అనుకూలంగా వాదనను వినిపించాలని పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణకు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు బుధవారం గాంధీభవన్‌లో పిసిసి ఛీప్‌కు ఓ వినతిపత్రం అందజే శారు. ఈ సందర్బంగా విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ విశాలాంధ్రతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సమైక్యవాదన వినిపించాలని ఇతర రాజకీయ పార్టీలను కలసి కోరుతామన్నారు. టిఆర్‌ఎస్‌ను కోరుతారా అని అడగ్గా సమయం కేటాయిస్తే ఆ పార్టీ నేత హరీష్‌రావును కలసి విజ్ఞప్తిచేస్తామని ప్రభాకర్‌ పేర్కొన్నారు.


ఆంధ్ర భూమి:


‘సమైక్య’గళం వినిపించండి

హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని విశాలాంధ్ర మహాసభ నాయకులు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరారు. విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ పరకాల ప్రభాకర్ నేతృత్వంలో పలువురు ప్రతినిధులు బుధవారం గాంధీభవన్‌లో బొత్సను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రభాకర్ మీడియాతో రాష్ట్రాన్ని ముక్కలు చేయరాదనే అభిప్రాయాన్ని అఖిలపక్షం ముందు వెల్లడించాలని బొత్సను కోరినట్లు చెప్పారు. మీరు, మీ పార్టీ, తెలుగు జాతి ఐక్యతను, రాష్ట్ర సమగ్రతను కాపాడాలని రాష్ట్ర ప్రజలు కాంక్షిస్తున్నారని బొత్సకు చెప్పామని ఆయన తెలిపారు. బ్రిటీష్ పాలనలో, నిజాం పాలనలో తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉన్నారని, అనేక మంది నాయకుల త్యాగాల ఫలితంగా 1956 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. ఇలా అన్ని పార్టీల అధ్యక్షులను, ఇతర ముఖ్య నాయకులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు పరకాల తెలిపారు. టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావునూ కలిసి వినతి పత్రం ఇస్తారా? అని ప్రశ్నించగా, కెసిఆర్ అప్పాయింట్‌మెంట్ ఇస్తే తప్పకుండా కలుస్తామని ఆయన సమాధానమిచ్చారు.


ఆంధ్రప్రభ: 


బొత్సతో 'విశాలాంధ్ర' నేతల భేటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను బుధవారం గాంధీవభన్‌లో విశాలాంధ్ర మహాసభ నాయకులు కలిశారు. ఈ నెల 28వ తేదీన కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో సమైక్యవాదాన్ని పార్టీ పరంగా మరింత గట్టిగా వినిపించాలని పేర్కొంటూ మహాసభ ప్రతినిధులు ఆయనకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రా న్ని ముక్కలు చేయవద్దని మెజార్టీ ప్రజ లు కోరుకుంటున్నారని తెలిపారు. తెలు గు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని ప్ర జల గాఢమైన ఆకాంక్ష అని వినతి పత్రంలో మహసభ నాయకులు పేర్కొన్నారు. బ్రిటిష్‌ పాలనతో పాటు నిజాం పాలనలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఒక్కటవ్వాలని దశాబ్దాలుగా జరగిన ఉద్యమాల వల్లే 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిందని అందులో పేర్కొన్నారు. అప్పటి పోరాట ఫలితం కారణంగానే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించి ఇతర భాషా సమూహాలకు ఆదర్శంగా నిలిచామని తెలిపారు.


అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో విశాలాంధ్ర మహాసభ కన్వీనర్‌ పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ, సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలను కలిసి అఖిలపక్ష సమావేశంలో ఇదే అభిప్రాయన్ని వినిపించాలని కోరనున్నామని తెలిపారు. టిఆర్‌ఎస్‌ను కలిసి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఖచ్చితంగా వారిని కూడా కలిసి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు అధికార కాంక్షతోనే రాష్ట్ర సమైఖ్యతకు ముప్పువాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.
 

రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలని ప్ర భుత్వ విప్‌ జగ్గారెడ్డి ఇటీవల చేసిన ప్రకటనపై విశాలాంధ్ర మహసభ నాయకు లు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన ఈ మేరకు పార్టీ అధిష్టానవర్గానికి లేఖ రాయనున్నట్లు స్పష్టం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.

ప్రజాశక్తి: 

 
బొత్సను కలిసిన పరకాల ప్రభాకర్‌ బృందం


రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ విశాలాంధ్ర మహాసభ కన్వీనర్‌ పరకాల ప్రభాకర్‌ నేతృత్వంలో బొత్స సత్యనారాయణు కలుసుకున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేయకుండా చూడాలని వినతిపత్రం అందించారు.


 కొమ్మినేని.ఇన్ఫో : 

విశాలాంధ్ర మహాసభ రాయబారం  

 ఒకపక్క తెలంగాణవాదులుకానివ్వండి, తెలంగాణ.జెఎసి నేతలు, ప్రజాసంఘాల నేతలు కాని విస్తారంగా తెలంగాణవాదానికి అనుకూలంగా అభిప్రాయానికి కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే, సమైక్య వాదాన్ని ఆ స్థాయిలో కాకపోయినా, ప్రాతినిద్యంగానైనా వినిపించడానికి విశాలాంధ్ర మహాసభ నడుం కట్టింది.ఈ మహాసభ నేత పరకాల ప్రభాకర్ పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిన అవసరం గురించి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా అన్ని పార్టీల నేతలను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని చెప్పారు.దీనిపై తమ అధిష్టానానికి తెలియచేస్తానని బొత్స చెప్పినట్లు పరకాల చెప్పారు. ఆ తర్వాత టిడిపి నేత యనమల రామకృష్ణుడును కూడా కలుసుకుంటున్నట్లు ఈ నెతలు చెప్పారు.ఈ రెండు రోజులు ఇరుప్రాంతాల వాదనలు వినిపించడానికి ఎవరికి వారు పోటీపడడం సహజమే.అందులో భాగంగా విశాలాంధ్ర మహాసభ కూడా రాయబారం జరుపుతోందనుకోవాలి.

TV9 'వారధి' కార్యక్రమంలో నలమోతు చక్రవర్తి (26.12.2012)

వీడియో లంకెలు

మొదటి  భాగం : http://www.youtube.com/watch?v=1tq0ErqlvGU
రెండవ భాగం    : http://www.youtube.com/watch?v=2bsrx-vf0Uo
మూడవ భాగం : http://www.youtube.com/watch?v=OUIXS7aBGS0

8, అక్టోబర్ 2012, సోమవారం

సమైక్యమే లక్ష్యం - కర్నూలు 'విశాలాంధ్ర మహాసభ' లో వక్తలు

ఆంధ్రజ్యోతి :  ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా ఉండాలన్న దే విశాలాంధ్ర మహా సభ లక్ష్యమని సీనియర్ జర్నలిస్టు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళా క్షేత్రంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విజభన జరగటానికి వీలు లేదని, అన్ని ప్రాంతాల ప్ర జలు కోరుకుంటున్నారని అన్నారు. తె లంగాణ ఉద్యమకారులు కొన్ని కారణాలు చూపి ప్రత్యేక తెలంగాణ కా వాలని కోరుకుంటున్నారన్నారు. తె లంగాణ వాదులు ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హిత వు పలికారు. కలిసి ఉంటే జరిగే అభివృద్ధిని గురించి వివరిస్తామని చెప్పా రు.

వెనుకబాటు తనం అన్ని ప్రాంతాలలో ఉందని, కొన్ని జిల్లాలు అభివృ ద్ధి చెందినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు కాదని తెలిపా రు. దూషణలతో, దుర్మార్గాలతో ప్ర త్యేక తెలంగాణ రాదని, కలిసి ఉండాలనే కోరిక రాయలసీమ, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉందని అన్నారు. మొదటి సారిగా ఢిల్లీలో నిర్వహించిన విశాలాంధ్ర మహా సభకు కులదీప్ నయ్యర్, సంజయ్ బారు, కేపీఎస్ గి ల్ వంటివారు హాజరయ్యారన్నారు. ఈ సదస్సులు అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ విడిపోవడానికి పది కారణాలు చెబితే సమైక్యంగా ఉండడానికి వెయ్యి కారణాలు చెబుతామ న్నారు.

ప్రజలకు వాస్తవాలు తెలియజేయటానికి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.


ప్రాంతీయ అసమానతలు తొలగించాలి

ఆంధ్ర భూమి :  రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలను తొలగించి సమగ్రతను కాపాడాలని మంత్రి టీజీ వెంకటేష్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణవాదులు చెప్పే ప్రతిమాట అవాస్తవమేనని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంగా ఇవ్వాలని వారు ఒక్క కారణం చెబితే సమైక్యంగా ఉంచడానికి తాము లక్ష కారణాలు చెబుతామన్నారు. అబద్దాలు చెబుతూ, అభివృద్ధిని దాచిపెడుతూ వెనుకబాటుతనం పేరుతో ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారన్నారు. సమైక్యవాదులు చూపిన లెక్కల్లో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో వెల్లడైందన్నారు. ఆ తరువాత సెంటిమెంటు పేరుతో ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే వారు ఉద్యమం చేపట్టారని మండిపడ్డారు. రాయలసీమ వాసుల త్యాగంవల్లే నాడు రాజధానిని హైదరాబాదుకు తరలించారన్నారు. ఆరోజే తాము అడ్డుకునే ఉంటే అది జరిగేది కాదేమోనని అభిప్రాయపడ్డారు. అయితే తెలుగువారంతా కలిసి ఉండేందుకు తమ పెద్దలు అడ్డు చెప్పలేదని పేర్కొన్నారు. విశాలాంధ్ర మహాసభ నాయకుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వాదాన్ని బూచిగాచూపి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణ చేరుకున్న తరువాత ఇప్పుడు పదవుల కోసం ప్రత్యేక వాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సూచించారు. రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాన్ని వివరించేందుకే కర్నూలులో సభ నిర్వహించామన్నారు. ఇందులో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అభివృద్ధికి సంబంధించిన చిత్రాలు, ఇతర వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. తెలంగాణవాదులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఢిల్లీలో నిర్వహించిన ఫోటోలు, వివరాలతో కూడి ఎగ్జిబిషన్ ద్వారా తిప్పికొట్టగలిగామని పేర్కొన్నారు. పాత్రికేయులు సి.నరసింహారావు మాట్లాడుతూ తెలుగుమాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలన్న ఉద్ధేశ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందని గుర్తుచేశారు. ఇపుడు కొందరు నాయకులు తమకు అవసరమైన పదవుల కోసం తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.


రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం

సాక్షి : రాష్ట్ర సమైక్యతను కాపాడుదామని విశాలాంధ్ర మహాసభ నాయకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సీ క్యాంప్‌లోని టీజీవీ కళాక్షేత్రంలో విశాలాంధ్ర మహా సభ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. మంత్రి టీజీ వెంకటేష్ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. సమైక్యతను కాపాడేందుకు విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేశామన్నారు. ఈ సభ ద్వారా వాస్తవ అభివృద్ధిని అన్ని ప్రాంతాల ప్రజలకు వివరిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాంతం కంటే రాయలసీమ రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎంతో వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణవాదులు పది కారణాలు చెబితే, సమైక్యంగా ఉండేందుకు వంద కారణాలు చూపిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

అధికారం కోసమే ప్రత్యేక వాదం

రాయలసీమ వెనుకబాటు తనాన్ని వాస్తవ రూపంగా లెక్కల్లో చూపించిన విశాలాంధ్ర మహాసభను అభినందిస్తున్నామని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్రంలో అధికారం కోసమే కొంత మంది ప్రత్యేక వాదం పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిని తరలించకుంటే కర్నూలు లక్ష కోట్ల అభివృద్ధిని సాధించేదన్నారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక నాయకునిగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నానన్నారు. సీమలో అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయని, అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్ని వర్గాల వారు సహకరిస్తే ఇక్కడి నుంచి 10 వేల మెగా వాట్ల పవన విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చన్నారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నరసింహరావు, శ్రీనివాసరెడ్డి, బివి.రెడ్డి, కుమార్ చౌదరి, రవితేజ, వెంకటేశ్వర్లు, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు.

4, అక్టోబర్ 2012, గురువారం

చర్చోపచర్చలు....నిజమా....?

తెలంగాణా వాదులు నిజమైన ప్రజాస్వామ్యిక వాదులైతే....వీరు నిజంగా తెలంగాణా కోసమే వీళ్ళు పోరాడుతుంటే ,వీళ్ళు కొన్ని ఆలోచించాలి.కేసీఆర్ ని నిలదీసి అడగాలి......
1 .కేంద్ర ప్రభుత్వము గానీ,కాంగ్రెస్ ప్రభుత్వము గానివ్వండి తెలంగాణా గురించి కేసీఆర్ ఒక్కడితోనే చర్చలు జరపడము ఏమిటి...? అంటే తెలంగాణా ప్రాంతములోని నాయకులు అనుకుంటున్న వారు అందరు చర్చలకు పనికిరాని........, తెలివితేటలూ లేని....... అనేనా ...?
2 . వీళ్ళల్లో వీళ్ళు రహస్యముగా తొలివిడత,తుదివిడత అంటూ రాష్ట్రము గురించి రహస్య చర్చలు చేసుకుని పంచుకోవటానికి ఇదేమన్నా గాంధీభవన లేక కేసీఆర్ వారసత్వ ఆస్థా...?
3 .ఒకవేళ తెలంగాణా ఏర్పాటు గురించి చర్చలు అయితే ఈ రాష్ట్రములో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియకుండా వేరే పార్టీ నాయకుడితో చర్చిండం అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు యెంత గోప్పవాల్లో మనము ఊహించుకోవచ్చు.......!
4 .లేదా.... కేసీఆర్ కి తెలంగాణా ప్రజల ఆత్మా గౌరవము మీద నమ్మకము ఉంటె కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపాదించిన "తనసొంత ప్రత్యెక ఎజెండా" మీద చర్చలు జరిపి ఉంటె కేసీఆర్ నిజాయతీగా ,ధైర్యముగా తెలంగాణా సమాజానికి ఆ ఎజెండా ఏమిటి,చర్చల సారాంశము ఏమిటో తెలంగాణా కోసము ఉద్యమిస్తున్న అన్ని ఉద్యమ సంఘాలకి,అందరు ఉద్యమ నాయకులకు ,తెలంగాణా జాతి యావత్తుకి చెప్పాల్సిన బాధ్యతా కేసీఆర్ మీద ఉంది.
5 . లేదా..... తెలంగాణా కోసము ఉద్యమిస్తున్న అన్ని ఉద్యమ సంఘాలు ,అందరు ఉద్యమ నాయకులు ,తెలంగాణా జాతి యావత్తు కేసీఆర్ ని నిలదీసి ,నిగ్గదీసి ఆ వివరాలు రాబట్టాల్సిన బాధ్యతా వీరి మీద ఉంది......అలా చెయ్యకపోతే వీళ్ళని సదా "బాంచన్ నీ కాల్మొక్తా" అంటూ ఆ దొరకి ఊడిగము చేసే బా ....లు వీళ్ళు అనుకోవాలి.

1, అక్టోబర్ 2012, సోమవారం

కర్నూలులో 'విశాలాంధ్ర మహాసభ'



Dear Friends,

Visalandhra Mahasabha is conducting a media exhibition and workshop in Kurnool this Sunday, October the 7th, 2012. The format will be similar to the past events that our organization has conducted in Delhi, Hyderabad, Vijayawada, and Tirupati.

The event will be held in T.G.V. Kalakshetram in Kurnool. The exhibition is going to be inaugurated by Minister Sri T.G. Venkatesh. Prominent personalities from Kurnool Sri B. V. Reddy, Sri G. Pullaiah, Sri K.C. Kalkura, Dr. K. Madhaiah will speak at the event.

Visalandhra Mahasabha members C. Anjaneya Reddy, Parakala Prabhakar, Challagulla Narasimha Rao, Kumar Chowdhary Yadav, Chegondi Ramajogaiah, Padiri Raviteja, Sunkara Venkateswar Rao, Laxman Reddy and several others will also present their views.

It is very important that we continue to voice our views on integration. The just finished Telangana march and separatists efforts in Delhi are an indication that the fight is far from over.

Drive to Kurnool from Hyderabad is less than 3 hours and the road is excellent. I urge you all to participate in the event and make it a big success.

Nalamotu Chakravarthy

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

చిన్న బ్రేకు తర్వాత ఉద్యమిద్దాం!

ఆంధ్ర భూమి సంపాదకీయ పేజీ (02/09/2012) :  ఉద్యమాలకీ ‘బ్రేకు’లుంటాయి. లేకుంటే, ఉద్యమాలు చేసే వాళ్ళకీ, చూసే వాళ్లకీ కూడా బోరు కొడుతుంది. ఆ బ్రేకులు ఒక్కొక్కసారి సినిమాల్లో ‘ఇంటర్వల్ బ్రేకు’ల్లా వుండొచ్చు. లేదా టీవీ సీరియల్స్‌లో ‘కమర్షియల్ బ్రేకు’ల్లాగయినా వుండవచ్చు.

నిజమే మరి. ఉద్యమాలు కూడా డొన్ని సినిమాల్లా మూడు గంటల్లో తేలిపోతాయి. కొన్ని సీరియళ్ళలాగా ఏళ్ళతరబడి, ఎపిసోడ్ల తరబడి సాగుతుంటాయి. బంగి అనంతయ్య తరహా ఉద్యమాలున్నాయనుకోండి. నడి రోడ్డు మీద ఒక మారువేషంతో మూడు గంటల పాటు నడుస్తుంది. వంటగ్యాస్ ధరకు వ్యతిరేకంగా ఆయన ఆడ వేషం కట్టుకుని నెత్తిమీద గ్యాస్ బండ పెట్టుకుని నినాదాలిస్తారు. ఎంత సేపని బండను మోస్తారు? గంటన్నర తర్వాత వంక కోసం చూస్తారు. ఈ లోగా ఎవరో అధికారి వచ్చి ట్రాఫిక్ దిగ్బంధమయిందని చర్చలకు చెట్టుకిందకు తీసుకు వెళ్తాడు. బండ దించి పక్కకు వెళ్తారు అనంతయ్య. ఇదే ఇంటర్వెల్ బ్రేకు. తర్వాత మళ్ళీ బండ ఎత్తుకుంటారు. ఈ లోగా మీడియా వారు ‘గొట్టాల’ (కెమేరాల)తో వస్తారు. ఉద్యమం క్లయిమాక్సుకు వస్తుంది. నినాదాలు హోరెత్తించేస్తారు. వెంటనే పోలీసులు చక్కటి వ్యానుతో వస్తారు. నెత్తిన బండతో పాటు వ్యాను ఎక్కేస్తారు. అంతే శుభం కార్డు పడిపోతుంది.

ఈ ఉద్యమం ఒక పూటలో తేలిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్వంటీ-ట్వంటీ మ్యాచ్ లాంటిది. ఇది లోబడ్జెట్ ఉద్యమం. చేయడానికి వందలమంది ఉండనవసరం లేదు. ఒక్కరున్నా చేసుకోవచ్చు. ప్రేమించి, పెళ్ళాడలేక పోతున్నవారూ, రిటయిరయ్యాక పింఛను రానివారూ- ఇలా ఎవరయినా సరే, ఈ తరహా ఉద్యమాన్ని ప్రయత్నించవచ్చు. ఒక టెలిఫోన్ టవర్‌నో, ఒక హోర్డింగ్, ఒక నీళ్ళ ట్యాంకునో చూసుకుని ఎక్కేయటమే. బాజా లూ (మీడియా), భజంత్రీలు (పోలీసులూ) తమ స్వంత ఖర్చుల మీద వచ్చేస్తారు. ‘దూకేస్తాను, దూకేస్తాను’- అని బెదిరించ వచ్చు. మధ్యలో అలిసిపోతే, ఇంటర్వెల్ బ్రేకు ఇచ్చుకోవచ్చు. కిందనుంచి పోలీసులు, ‘బర్గలో, పిజ్జాయో’ పొట్లాం కట్టి పైకి విసురుతారు. బంతిని అందుకున్నట్టు, అందుకుని భోంచేయవచ్చు. ఈలోగా కింద ఉత్కంఠతో నరాలు తెగిపోతున్న జనం కూడా, పక్కకు వెళ్ళి టీ తాగి వస్తారు. ఆ తర్వాత పోలీసులే పరిష్కార మార్గం వెతుకుతారు. ప్రేమించిన ప్రియుణ్ణి వెతికి పట్టి, వాడి చేతికి పుస్తెలు తాడు యిచ్చి నీళ్ళ ట్యాంకు పైకి పంపిస్తారు. వాడు గాలిలో మూడు ముళ్ళూ వేశాక దిగివచ్చేస్తే, జనంతోపాటు అందరూ ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఉద్యమాలకు మధ్యలో ఒకే ఒక్క బ్రేకు సరిపోతుంది.

కానీ ‘సీరియల్ ఉద్యమాల’తోనే సమస్య. ఎందుకంటే వీరు తీసుకునే సమస్యలకు వెనువెంటనే పరిష్కారాలు దొరకవు. ఆ మాటకొస్తే, అలా పరిష్కారాలు దొరకని సమస్యలనే వీరు ఎంచుకుంటారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ, మంద కృష్ణ ఎస్సీల వర్గీకరణ, అద్వానీ, మోడీల రామమందిర నిర్మాణం, అన్నా హజారే లోక్‌పాల్- ఇలాగన్నమాట. ‘మొగలి రేకులు’ సీరియల్ అయినా ముగుస్తుందేమో కానీ, ఈ ఉద్యమాలు ముగియవు. అందుకని వీటికి ‘ఇంటర్వెళ్ళు’ సరిపోవు. మాటిమాటికీ ‘కమర్షియల్ బ్రేకుల్లాం’టివి ఇస్తూ వుండాలి. ఇందువల్ల వారు విశ్రాంతి తీసుకోవచ్చు. నిరాహార దీక్షల వల్ల బరువు తగ్గి వున్నట్లయితే పూడ్చుకోవచ్చు. ఈ ఉద్యమాలను అభిమానించే జనం కూడా, మధ్య, మధ్యలోచదువుల్లాంటివి చదువుకోవచ్చు. ఉద్యోగాల్లాంటివి చేసుకోవచ్చు. అయితే పేరుకు ‘కమర్షియల్’ బ్రేకులయినా, ప్రయోజనమున్నట్టుండాలి. పక్క చానెల్‌కు వెళ్ళకూడదు. ‘చూస్తూనే వుండాలి’. కాబట్టి ఉద్యమాలు నడపటానికే కాదు, బ్రేకులు ఇవ్వడానికి కూడా వ్యూహం ఉండాలి.

తెలంగాణ ఉద్యమానికి ఇలాంటి బ్రేకులు ఇవ్వడంలో ఆరితేరి పోయారు కేసీఆర్. అందుకనే బ్రేకుల వేళల్లో కూడా ఆయన అభిమానులూ, అనుచరులూ ఆయన్ను వదలి పక్క పార్టీలకు వెళ్ళరు. ఆ మధ్య ఆయన తన ఉద్యమానికి వరుసగా ఇచ్చిన రెండు బ్రేకుల్ని చూడండి. ఒక్కటి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం ఆయన కుమార్తె కె. కవిత చేశారు. ఈ బ్రేకు అందర్నీ ఆకర్షించింది. విరామం ఇచ్చినట్టూ వుంది. ప్రయోజనమూ ఉంది. కేవలం కేసీఆర్ సామాజిక వర్గానికో, లేక కేసీఆర్ కుంటుంబానికో టీఆర్‌ఎస్ పరిమితమయిందన్న అతిపెద్ద ఆరోపణలకు, ఈ బ్రేకు అతి చిన్న సమాధానం.

అలాగే ఈ మధ్య జగన్మోహన రెడ్డి తన ‘నిరవధిక ఓదార్పు’కు కూడా ‘బ్రేకు’ ఇచ్చారు. ఈ ‘బ్రేకు’లో తల్లి విజయమ్మ ‘చేనేత కార్మికుల ఆకలి చావులు’, ‘రైతుల సమస్యలు’ అంటూ తెలంగాణలో చొచ్చుకు పోతున్నారు. అప్పుడు కేసీఆర్ ఏం చేశారు? బ్రేకుకు బ్రేకే సమాధానం అనుకున్నారో లేక ‘పక్క చానెల్లో బ్రేకు ఇచ్చిన వేళకే మనమూ బ్రేకు ఇవ్వాలి’ అని అనుకున్నారో ఏమో- ఇదే సమయానికి తెలంగాణ ఉద్యమాన్ని అలా ఉంచి, ‘విద్యుత్ కోత’ల మీద ఆందోళనలు మొదలుపెట్టారు.

మంద కృష్ణ కూడా అంతే. ఆయన చేపట్టిన ఎస్సీల వర్గీకరణ సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. కానీ, మధ్యమధ్యలో బ్రేకులు ఇచ్చి, ఆయన గుండెకు చిల్లులు పడ్డ బాలల గురించీ, వికలాంగుల గురించీ నిరసనలూ, నిరాహారదీక్షలూ చేస్తుంటారు. మోడీనే చూడండి. కాసేమపు ‘హిందూ త్వ’ఎజెండాను పక్కన పెట్టి ‘సద్భావనా యాత్ర’ మొదలు పెట్టలేదూ? లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ తన పార్టీ ప్రధాన కార్యక్రమాలను పక్కన పెట్టి, ‘సురాజ్య’ యాత్ర చేస్తున్నారా? లేదా?

కానీ, ఈ దేశంలో బ్రేకులు లేనిది కేవలం ఒక్క ఉద్యమానికే- అదే సామాన్యుడి బతుకు పోరు. అది వాడికి నచ్చినా నచ్చకపోయినా, సాగుతూనే ఉంటుంది. ఒక్క బ్రేకూ ఉండదు. కడకు మృత్యువే శుభం కార్డు వేస్తుంది.

-సతీష్ చందర్ 

3, సెప్టెంబర్ 2012, సోమవారం

తెలంగాణాలో విశాలాంధ్రోద్యమము - మూడవ భాగము

రెండవ భాగం తరువాయి

కొంత కాలము పట్టినది

ఈ విధముగ ప్రారంభమైన విశాలాంధ్రోద్యమము హైదరాబాదు నగరములో అడుగుపెట్టి, తెలుగు సీమలో వ్యాపించుటకు కొంతకాలము పట్టినది. ఉస్మానియా విశ్వవిద్యాలయమున జరిగిన మొట్టమొదటి ఆంధ్రాభ్యుదయోత్సవాల సందర్భమున అయ్యదేవర కాళేశ్వరరావుగారు హైదరాబాదుకు వచ్చి, విశాలాంధ్ర మహాసభను మాడపాటి హనుమంతరావు పంతులుగారి సలహాతో ప్రారంభించుటకు ప్రయత్నించిరి. ఈ సందర్భమున సుల్తాను బజారులోని ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యాలయమున ఇందుకొరకై ఒక సమావేశము జరిగియుండెను. ఆ సమావేశానికి అపుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుకు ఉపాధ్యక్షులుగానున్న పల్లెర్ల హనుమంతరావు గారు అధ్యక్షత వహించిరి. సమావేశములో మాడపాటి హనుమంతరావు పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, పి.పుల్లారెడ్డి,  దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావు, యం.ఎస్.రాజలింగం మొదలైన వారు పాల్గొని, కొంతకాలము ఆగి ఈ ఉద్యమమును ప్రారంభింపవలెనని అభిప్రాయపడిరి.

అంకురార్పణ- ప్రజాస్వామిక వాతావరణము 


ఇట్టి పరిస్థితులలో హైదరాబాదు రాష్ట్రమున జనరల్ ఎన్నికలు జరిగినవి. మొట్టమొదటిసారిగా శాసనసభకు బాధ్యతవహించు ప్రభుత్వము ఏర్పడినది. కమ్యునిస్టులు తెలంగాణ పోరాటమును విరమించి శాసనసభలో ప్రవేశించిరి. ఈ ప్రజాస్వామిక వాతావరణములో విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి తగిన తరుణము ఆసన్నమైనదని ఉద్యమకారులు అభిప్రాయపడినారు. ఈ అభిప్రాయముతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయమున మీర్ అహమ్మదలీఖాన్ గారి ప్రేరణతో మీర్ అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావు, నందగిరి వెంకట్రావు గారలు 13 ఆగస్టు, 1953 నాడు సమావేశమయి, హైదరాబాదు రాష్ట్రములో విశాలాంధ్రోద్యమము ప్రారంభింపవలెనని నిర్ణయించి, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి గారలతో సంప్రదింపవలెనని నిశ్చయించిరి. ఈ సంప్రదింపులు 20 ఆగస్టు 1953 నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్సులోని ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయములో జరిగినవి. ఈ సంప్రదింపులలో మాడపాటి హనుమంతరావు, అహమ్మదలీఖాన్, సురవరం ప్రతాపరెడ్డి, నందగిరి వెంకట్రావు , దేవులపల్లి రామానుజరావు, పల్లెర్ల హనుమంతరావు, సర్దారుల్లాఖాన్, భోజ్ రాజ్ గారలు పాల్గొని యుండిరి. ఆనాడు ఈ ఎనిమిది మంది సంతకాలతో 1953 సెప్టెంబరు 14 వ తేదీనాడు సాయంకాలం 5 గంటలకు పట్టభద్రుల కార్యాలయములో ఒక పెద్ద సమావేశమును జరుపుటకు నిర్ణయించబడినది. ఆ సమావేశమునకు నగరము నుండి, జిల్లాల నుండి నూరుమందికి పైగా ప్రతినిధులు ఆహ్వానింపబడిరి. సమావేశపు నోటీసు సురవరం ప్రతాపరెడ్డి గారు ఇంగ్లీషులో వ్రాసిరి. 14 సెప్టెంబరు 53 నాటి  సమావేశమున మాడపాటి హనుమంతరావు, పల్లెర్ల హనుమంతరావు, భోజ్ రాజ్, బొజ్జం నరసింహులు, కొమ్మవరపు సుబ్బారావు, ఆదిరాజు వీరభద్రరావు, ఎస్.శ్యామారావు, కమతం వెంకటరెడ్డి, మీర్ అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావు, సర్దారుల్లాఖాన్ , మడూరి శంకరలింగం, రంజిత్ సింగ్, భద్రదేవ్, నూకల సర్వోత్తమరెడ్డిగారలు పాల్గొనిరి. మాడపాటి హనుమంతరావుగారు ఈ సమావేశమునకు అధ్యక్షత వహించిరి. ఈ విధముగ హైదరాబాదు నగరమున, జిల్లాలలో విశాలాంధ్రోద్యమ అభిప్రాయాలు క్రమక్రమముగ వ్యాపింపసాగినవి. విశాలాంధ్ర మహాసభను స్థాపించవలెనని అభిప్రాయములు బలపడినవి. ఇది ఇట్లుండగా మద్రాసులో ఆంధ్రరాష్ట్రము కొరకు పొట్టి శ్రీ రాములు ఆత్మార్పణము తరువాత భారత ప్రభుత్వముచే ఆంధ్ర రాష్ట్ర స్థాపన ప్రకటన జరిగినది. ఈ పరిస్థితిలో 1953 ఏప్రిల్ నెలలో విజయవాడ యందు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యనిర్వాహక వర్గ సమావేశము జరిగియుండెను. ఈ సమావేశము మిక్కిలి ముఖ్యమైనది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘానికి సంజీవరెడ్డిగారు అధ్యక్షులుగా నుండిరి. ఈ సందర్భమున తెలంగాణా ప్రతినిధులు కొందరు విజయవాడకు వచ్చిన బాగుండునని కాళేశ్వరరావుగారు మాడపాటి హనుమంతరావు పంతులు గారికి వ్రాసిరి. మాడపాటి హనుమంతరావుగారు తమ ఆంతరంగికులను సంప్రదించి, అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావులను విజయవాడ వెళ్ళమని కోరిరి. వీరి విజయవాడకు వెళ్లకముందు కొండా వెంకటరంగారెడ్డిగారిని కలుసుకొనిరి. రంగారెడ్డి గారు కొంత ముందుగానో, ఆలస్యముగనో, అనివార్యముగ విశాలాంధ్ర ఏర్పడగలదనియు, ఈ విషయమై తమను కలుసుకొనిన ముగ్గురు, అనగా మాడపాటి హనుమంతరావు,అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావుగారలు పనిచేయుట తమకు సమ్మతమేనని ప్రోత్సహించిరి. విజయవాడలో ఈ ఉభయులకు ఘన స్వాగత మీయబడినది. అక్కడ ఈ ఉభయులు సంజీవరెడ్డి, కాళేశ్వరరావు మొదలైన కాంగ్రెస్ నాయకులతో సంప్రదించిరి. ఆంధ్రనాయకులు విశాలాంధ్రకు తమ సంపూర్ణ సముఖత్వమును వెల్లడించి, విశాలాంధ్ర ఉద్యమము తెలంగాణమునుండియే సాగవలెనని అభిప్రాయపడిరి. ఆనాడు విజయవాడలో యీ విషయమై జరిగిన బహిరంగ సభలో పై ఉభయులు ప్రసంగించిరి. దీని తరువాత హైదరాబాదు, సికిందరాబాదు మునిసిపల్ కార్పొరేషనులు హైదరాబాదు రాష్ట్ర విభజన జరిగి, హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర ఏర్పదవలెనని తీర్మానించినవి. 2  వ జూన్ 1953  నాడు హైదరాబాదులో హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశము రామానందతీర్థ అధ్యక్షతన జరిగినది. అందులో విశాలాంధ్ర, ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రముల స్థాపన వాంఛించుచు తీర్మానము జరిగినది. ఈ సంఘటనలు హైదరాబాదు, సికిందరాబాదు నగరాలలోను తెలంగాణ జిల్లాలలోను విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి బలమైన ఊతనిచ్చినవి. కమ్యునిస్టు పార్టీ విశాలాంధ్రను బలపరుచుచు ప్రకటన గావించినది. 1953 ఆగస్టు 14 ,15 తేదీలలో హిమాయత్ నగర్ లో తెలంగాణా రైతుసంఘ కార్యాలయమున బద్ధం ఎల్లారెడ్డిగారి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభ కార్యవర్గ సమావేశములో విశాలాంధ్ర కావలెనను తీర్మానము ఆమోదింపబడినది. తరువాత కొన్నినెలలకు ఈ ఆంధ్రమహాసభ సమావేశము ప్రతాపగీర్జి కోఠిలో జరిగినది. విశాలాంధ్రము సత్వరముగ ఏర్పడవలెనని  తీర్మానింపబడినది. 1953  ఆగస్టు 24  వ తేదీనాడు రెడ్డి విద్యార్ధి వసతి గృహమున విశాలాంధ్రోద్యమమును బలపరచుటకై మాడపాటి హనుమంతరావుగారి అధ్యక్షతన ఒక సమావేశము జరిగినది. ఇందులో దేవులపల్లి రామానుజరావు, వి.బి. రాజు, గురుమూర్తి, వెంకటేశం, వాసుదేవనాయక్,  అహమ్మదలీఖాన్, సర్దారుల్లాఖాన్, డాక్టరు రంగాచారిగార్లు విశాలాంధ్ర నిర్మాణము తొందరగా జరుగావలెనని ఉపన్యసించిరి. 1953  అక్టోబరు 2 వ తేదీన ఆంధ్రరాష్ట్ర స్థాపన జరిగినది. ఈ సందర్భమున కర్నూలులో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సమావేశమున హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర స్థాపన జరుగావలెనని తీర్మానింపబడినది. ఇది గమనించదగినది. ఆంధ్ర రాష్ట్రావతరణ ఉత్సవాలలో పాల్గొనుటకు హైదరాబాదునుండి సుమారు రెండునూర్ల మంది విశాలాంధ్రోద్యమాభిమానులు కర్నూలుకు వెళ్లియుండిరి. 1953 అక్టోబరు ఒకటవ తేదీ సాయంకాలము కర్నూలులో తెలంగాణా ప్రతినిధుల సమావేశము జరిగినది. ఆ సమావేశములో అనంతశయనం అయ్యంగార్, బెజవాడ గోపాలరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన ఆంధ్ర నాయకులు పాల్గొనిరి. సమగ్రమైన చర్చలు జరిగిన పిదప తెలంగాణా ప్రతినిధులు విశాలాంధ్రకు కృషి చేయడానికి నిర్ణయించిరి.


డా.దేవులపల్లి రామానుజరావు 

31, ఆగస్టు 2012, శుక్రవారం

కె.సి.ఆర్.అవాకులు..చెవాకులు..

                    సాధారణ శాంతి భద్రతలకు,   దేశ సార్వభౌమత్వానికి భంగకరం కాని   రీతిలో ఎవరైనా తమ  కోర్కెల  సాధన కోసం ఉద్యమాలు చెయ్యడం రాజ్యాంగబద్ధమే కనుక దాన్ని  ఎవ్వరూ తప్పుబట్టబోరు. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ఉద్యమాన్ని కూడా  - అది పెడ పోకడలు పోనంతవరకూ-వ్యతిరేకించాల్సిన అవసరం  కూడా ఎవరికీ లేదు      ఈ దేశ ప్రజలకు - ప్రత్యేకించి  ఈ రాష్ట్ర ప్రజలకు -- ఉద్యమాలు కొత్తవేమీ  కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వారు చెప్పుకునే స్వేచ్చ ఉంది.    అయితే  ఇటీవల  కొందరు ప్రత్యేక తెలంగాణ  ఉద్యమ నేతలు     ప్రజలను రెచ్చగొట్టడానికి  బాధ్యతారహితంగా తమకు తోచినట్లు మాట్లాడడం   సర్వ సాధారణం అయిపోయింది.  ఎప్పటికప్పుడు తన ఉత్తేజ పూరిత ఉపన్యాసాలతో  జనాన్ని ఆకట్టుకుంటూ,  అబద్ధాలు చెప్పి  వారిని రెచ్చగొడుతూ,తన పబ్బం గడుపుకుంటూ వస్తున్న  టి.ఆర్.యస్.అధ్యక్షుడు కేసీఆర్ తాజాగా ఇందుకోసం  చరిత్ర వక్రీకరణకు కూడా పూనుకోవడం దారుణం.

                        ఇటీవల ఆయన తవ్వి తీసిన చారిత్రక విశేషం--నన్నయ్య తెలుగులో ఆదికవి కాడనీ,ఆయన   సంస్కృత   మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం మాత్రమే చేసినందున ఆయన కేవలం అనువాదకవి మాత్రమేననీ. ‘బసవపురాణం'రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ఆదికవి అని తేల్చారాయన.’ ఈ ముచ్చట కూడా ఆంధ్రోల్లు అబద్ధం చెప్తరు. నేను ఇట్లా అంటే వాల్లు కొట్లాటకు వస్తరు. పక్కన ఓ కవి (నందిని సిద్దారెడ్డి) ఉండడం వల్ల ఈ మాట.ధైర్యంగా చెబుతున్నా’ ననికూడా సెలవిచ్చారాయన.

                           అలా కేసీఆర్ అలనాటి మహాకవులకు కూడా నేటి మన ప్రాంతీయ తత్త్వపు బురదను అంటించాలని చూడడం క్షమించరాని నేరం.పాల్కురికి సోమనాథుడు నేడు తెలంగాణ అని పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనే నమ్మకంతోనే, మితిమీరిన ప్రాంతీయ అభిమానంతో  ఆయన  అలా సోమనాథ కవిని ఆదికవిని చేయబూనారనేది స్పష్టం.  నన్నయ్య నేడు ఆంద్ర ప్రాంతంగా పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనేది నిర్వివాదాంశం. అయితే మహాభారత అనువాదాన్ని ఆరంభించిన నన్నయ్య భట్టు (క్రీ.శ.1026 ప్రాంతం) కంటే ‘కుమార సంభవ' కావ్యం రాసిన నన్నెచోడుడు ముందరివాడని  మానవల్లి రామకృష్ణ కవి గారి వంటి ప్రముఖ విమర్శకులు  కొందరు వాదించినా, నన్నయ్యే ఆదికవి అని    హెచ్చుమంది సాహిత్య చరిత్రకారులు తేల్చారు..అందుచేతనే తెలంగాణకు చెందిన  మహాకవి సినారె ‘ఆదికవి నన్నయ్య అవతరించిన నేల’ అంటూ ఓ సినీ గీతంలో  కూడా రాశారు. ఇక ఇప్పుడు , క్రీ.శ.1300 ప్రాంతంలో  ‘పండితారాధ్య చరిత్రము' రాసిన  పాల్కురికి సోమన తెలుగులో ఆదికవి  అంటున్నారు కేసీఆర్. పోనీ   భారతం అనువదించిన నన్నయ్య లాగానే  ‘కుమారసంభవం' అనే సంస్కృత కావ్యాన్ని అనువదించిన నన్నెచోడుడు, ‘గణిత సార సంగ్రహం ‘ అనే అనువాద గ్రంథం రాసిన పావులూరి మల్లన్నలు  కూడా  అనువాద కవులే కనుక   కేసీఆర్ లెక్క ప్రకారం  వారిరువురూ కూడా  ఆదికవి  గౌరవానికి  తగినవారు కాదనుకుందాం.  తేనెలొలికే తేట తెలుగులో ‘సుమతీ  శతకం', ‘నీతి శాస్త్ర ముక్తావళి' అనే రాజనీతి గ్రంథం రాసిన  బద్దెన కూడా వారి దృష్టిలో ఆదికవి గౌరవానికి నోచుకోలేదా?  పోనీ చాళుక్య యుగానికే    చెందిన తెలుగు కవులు  వేములవాడ భీమకవి, అమృత నాథుడు వీరి కంటికి ఆనలేదా ?  నేటి తూర్పు గోదావరి జిల్లా దాక్షారామానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు (జననం క్రీ.శ.1140) ‘శివ తత్త్వ సారం’ అనే  తెలుగు శతకం రాసినట్లు కూడా కేసీఆర్ కు తెలియకపోవడం చిత్రం !   మరీ విచిత్రమేమిటంటే ఆ మల్లికార్జున పండితారాధ్యుని అనంతరం ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర' పేరుతో క్రీ. శ.1300 లో కావ్యం రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ‘ఆదికవి ‘ అని శ్రీవారు తీర్మానించడం !!   కేసీఆర్ గారి ఈ చారిత్రక హ్రస్వ దృష్టికి కారణం మితిమీరిన వారి ప్రాంతీయ దురభిమానమేనని వేరుగా చెప్పాల్సిన పని లేదనుకుంటాను.  ఇప్పుడిక మల్లికార్జున  పండితారాధ్యుని కంటే ఆయన చరిత్రను ద్విపద కావ్యంగా రాసిన పాల్కురికి సోమన ముందరికాలానికి చెందినవాడని నిరూపించే  దుస్సాహసానికి కేసీఆర్ పూనుకోరు కదా !!!

                    ఇక కేసీఆర్ చే  ‘ఆదికవి'గా గుర్తించబడిన పాల్కురికి సోమన వాస్తవంగా  ఏ ప్రాంతానికి చెందినవాడో విచారిద్దాం. ‘బసవ పురాణం', ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర' అన్న కావ్యాలు రాసిన పాల్కురికి సోమన ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుని సమకాలికుడని కొందరి భావన. దీనికి ఆధారం పిడుపర్తి సోమన అనే కవి రాసిన ‘బసవ పురాణం'లో పాల్కురికి సోమన ప్రతాపరుద్రుని కాలంలో ఉండేవాడని చెప్పడం. అతడు బహుశా క్రీ.శ.1296-1323 మధ్య కాలంలో ఓరుగల్లును పాలించిన  రెండవ ప్రతాపరుద్రుడికి సమకాలికుడని  మనం  భావించినా, అతడు ఓరుగల్లుకు చెందినవాడని నిర్ధారించడం కష్టం.ఓరుగల్లుకు 70 మైళ్ళ దూరంలో ఉన్న పాలకుర్తే ఒకనాటి సోమనాథుని స్వస్థలం అయినట్టి పాలకురికి అని కొందరి భావన. కాని ఈ సిద్ధాంతం సర్వజనామోదం పొందలేదు. సువిశాలమైన కాకతీయ సామ్రాజ్యంలో నాడు దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాలు అంతర్భాగాలు. ఆ సువిశాల సామ్రాజ్యంలో ప్రతాపరుద్రునికి సమకాలికునిగా సోమనాథుడు   ఉన్నాడని అంటే, వరంగల్ జిల్లా పాలకుర్తే    సోమనాథుని స్వస్థలం పాలకురికి అని నిర్ధారించబూనడం  తొందరపాటు కాగలదు. పాలకుర్తి , పాల కురికి గ్రామనామాలు వేర్వేరు. తెలంగాణ వీరవనిత ‘చాకలి ఐలవ్వ ‘ గా ప్రసిద్ధురాలైన చిట్యాల ఐలమ్మ స్వస్థలం పాలకుర్తి. ఇక ఇప్పుడు నాటి కాకతీయ సామ్రాజ్యంలో పాలకురికి గ్రామం ఎక్కడ ఉన్నదో పరిశీలిద్దాం.

              నిజాం  రాష్ట్రపు గ్రామనామాల పట్టికను నిశితంగా పరిశీలించిన విఖ్యాత పరిశోధకులు డా.చిలుకూరి నారాయణ రావు వరంగల్ జిల్లాలో అసలు పాలకురికి అనే పేరుగల గ్రామమే లేదని తేల్చారు.  మరో పరిశోధకులు ఆర్. నరసింహాచార్యులు గోదావరి జిల్లాలోని పాల కురికి గ్రామమే సోమనాథుని జన్మస్థలమని   పేర్కొన్నారుగానీ ,  వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలలోనూ పాలకురికి పేరుతో గ్రామమేదీ లేదు.  కిట్టెల్ పండితుడు  దక్షిణ మహారాష్ట్రలో పాలకురికి పేరుగల ఒక గ్రామముందని పేర్కొన్నారు.అయితే సోమనాథుని భాష, శైలి వగైరాలను పరిశీలిస్తే అతడు దక్షిణ మహారాష్ట్రకు చెందినవాడయ్యే అవకాశమే లేదు.కన్నడ భాషలో ‘కురికి', ‘గురికి' శబ్దాలు గ్రామానికి పర్యాయపదాలు.మన తెలుగులో కుర్రు (కసుకుర్రు,బోడసకుర్రు మొ.), కుచ్చి (పోతుకుచ్చి మొ.), తమిళ భాషలో కురిచ్చి (పాంచాల కురిచ్చి మొ.) శబ్దాలు ఇలాంటివే. కుర్రు శబ్దం కొన్ని గ్రామనామాలలో కాల క్రమంలో ‘కుర్తి' (పాలకుర్తి, చీమకుర్తి మొ.) గానూ, మరికొన్ని గ్రామనామాలలో ‘కూరు' (నిమ్మకూరు, పొదలకూరు)గానూ రూపాంతరం చెందింది. అలా పాలకుర్తి గ్రామనామం యొక్క  పూర్వరూపం ‘పాలకుర్రు' అవుతుందే కానీ ‘పాలకురికి' అయ్యే అవకాశమే లేదు.

పైపెచ్చు కురికి, గురికి శబ్దాలతో అంతమయ్యే గ్రామనామాలు కన్నడ దేశంలోనే ఉన్నాయి.సోమనాథుడు తెలుగులో మహాకవి. కన్నడ  భాషలోనూ    కొన్ని రచనలు చేసాడు. ఉభయ భాషలు మాట్లాడే ప్రజలు ఆయన్ని అమితంగా గౌరవిస్తారు.అతడి భాష, శైలి వగైరాలు  కూడా అతడు కన్నడ భాషా ప్రభావం ఉన్న ప్రాంతానికి చెంది ఉంటాడని సూచిస్తున్నాయి. కర్నాటక రాష్ట్రం తుమ్కూరు తాలూకాలో పాలకురికి పేరు గల ఓ గ్రామం ఉంది.ఇది మన అనంతపురం జిల్లా మడకసిరకు కేవలం ఇరవై మైళ్ళ దూరంలో ఉంది.కన్నడిగులు దీనినిప్పుడు హాలకురికి
అంటున్నారు.  ఇదే సోమనాథుని జన్మస్థలమని  డా. చిలుకూరి అభిప్రాయపడ్డారు.ఇది సమంజసమే.ఎందుకంటే కన్నడ భాషలో ‘ప' శబ్దం ‘హ' గా పలుకబడుతుంది. పల్లిని వారు ‘హళ్లి' అంటారు. పులిని ‘హులి' అంటారు.పామును ‘హావు' అంటారు. మనం ‘పాల పరిమి ‘ అనే గ్రామాన్ని వాళ్ళు ‘ హాల హరివి ‘ అంటారు..అలానే పాల కురికి గ్రామనామం  కన్నడిగుల పలుకుబడిలో ‘హాల కురికి'గా మారిందనేది సుస్పష్టం.

                       ఇంత చర్చించిన తరువాత , భాషా సరిహద్దులు లేని నాటి కాకతీయ రాజ్యంలోని  (నేటి కర్నాటక రాష్ట్రంలోని ) పాలకురికి కి చెందిన  ఓ మహాకవిని , ఆయన్ని  తనకు తాను  నేటి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని భావించేసి, ఆ కారణంగా ఆయన్ని  కూడా  తన ప్రాంతీయ దురభిమానపు కళ్ళద్దాలలోంచి చూస్తూ,  (నేటి  కోస్తా ఆంద్ర ప్రాంతానికి చెందిన )   నన్నయ్య స్థానంలో ఆదికవిని చేయబూనే కేసీఆర్ చర్య  ఎవరికైనా జుగుప్స కలిగించక మానదు. ఒకవేళ ఆ మహాకవి నిజంగా తెలంగాణ కు చెందినవాడే అనుకున్నా, ఏరకంగా చూసినా ఆయన తెలుగులో  ఆదికవి కాబోడనేది సుస్పష్టం.రాజకీయనేతలు జనం మనోభావాలు రెచ్చగొట్టడానికి పలికే పచ్చి అబద్ధాలలో భాగమే కేసీఆర్ పలికిన ఈ అవాకులు, చెవాకులు.అంతకంటే వాటికి ఎటువంటి విశ్వసనీయత లేదు.

                           నేటి కోస్తా ఆంద్ర ప్రాంతానికి చెందినంతమాత్రం చేత నన్నయ్య తెలుగులో ఆదికవీ, తెలుగు ప్రజల ఆరాధ్యకవీ కాకుండా పోతాడా ? భాషకు రాష్ట్ర, ప్రాంతీయ ఎల్లలు విధించడం సమంజసమేనా ? నేటి తెలంగాణ ప్రాంతానికి చెందిన  సురవరం ప్రతాపరెడ్డి, వానమామలై వరదాచార్యులు, పల్లా  దుర్గేశ్వర శర్మ, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, సినారె, బిరుదురాజు రామరాజు వంటి  గొప్ప సాహితీవేత్తలను  ఎటువంటి సరిహద్దులు లేకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన  తెలుగువారైనా అభిమానిస్తారు. ఇందుకోసం ఆ అభిమానులు   కూడా తప్పనిసరిగా నేటి తెలంగాణ ప్రాంతంలో పుట్టాల్సిన అవసరమేమీ లేదు.భాషా, సాహిత్యాలు, కళలను  అభిమానించడానికి, ఆ యా సాహితీమూర్తులు, కళాకారులను ఆరాధించడానికి  మన  మనస్సులో మనం ఏర్పరచుకున్న ప్రాంతీయ అడ్డుగోడలు ఎన్నటికీ ఆటంకం కాబోవు.ఎంచేతంటే అవి సార్వకాలీనమైనవేకాక, సార్వజనికమైనవి కూడా!!

         తెలుగుతల్లి స్థానంలో కేసీఆర్ తెలంగాణ తల్లిని కొత్తగా ప్రవేశపెట్టారు.  ఆమేమో మాత అట; తెలుగుతల్లేమో దయ్యమట.తెలుగు ఆణెము - అంటే తెలుగు మాట్లాడే ప్రాంతం - అనే అర్థంలో ఆ ప్రాంతాన్ని తెలంగాణము  అన్నారని కేసీఆర్ మరచినట్లున్నారు.  యాసలో కొంత తేడా ఉన్నా,  అక్కడి వారిదీ, ఇక్కడి  వారిదీ- ఇరువురిదీ తెలుగు  మాట్లాడే ప్రాంతమే. కాకపోతే ఈ రెండు ప్రాంతాలవారూ  సుదీర్ఘ కాలంపాటు పరాయి పాలనలో మగ్గారు. ఒకరు నిజాం  నిరంకుశత్వంలో కనలిపోతే, మరొకరు బ్రిటీష్ సామ్రాజ్యవాదుల పదఘట్టనల కింద నలిగి నల్లేరయ్యారు. ఆంద్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు నిజాం పాలన యొక్క దాస్య సంకెళ్ళనుంచి ప్రజల్ని విముక్తం చేసే పోరాటంలో ముందు పీటీన నిలిచాయి. ఆ పోరాటంలో తెలంగాణ వీరులతో భుజం కలిపి నిలిచిన ఎందఱో కోస్తా ఆంద్ర ప్రాంత యోధులు సైతం నేలకొరిగారు.  ఇప్పుడు కొత్తగా ‘ఒకరిది తెలుగు భాష  - ఇంకొకరిది తెలంగాణ భాష ‘ అంటూ శ్రీవారు కొత్త పల్లవి అందుకున్నారు. ఇద్దరిదీ తెలుగు భాషే కాకపోతే విశాలాంధ్ర నిర్మాణానికీ, అందుకోసం  ముందుగా తెలంగాణ  విముక్తికీ , కోస్తా ఆంద్ర ప్రజలు ఎందుకు ఉద్యమించారు ? ఎందఱో త్యాగధనులు ఆ సాయుధ రైతాంగ ఉద్యమంలో అసువులెందుకు  కోల్పోయారు ?  

                   ‘ఆంధ్రమాత స్థానంలో ఆంధ్రోల్లు తెలుగుతల్లిని  కొత్తగా ముందుకు తీసుకు వచ్చా ‘రంటూ  మరో పచ్చి అబద్ధం పలికారు కేసీఆర్.  నిజానికి ఆంధ్రము , తెలుగు - ఈ రెండు పదాలనూ తెలుగువారు ఒకే అర్థంలో ప్రయోగించారు.’మాతా నీకిదే వందనం..ఆంద్ర మాతా నీకిదే వందనం' అనీ ,‘ మా తెలుగుతల్లికీ మల్లెపూదండ' అనీ, ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా..గతమెంతో ఘన కీర్తి కలవోడా..’ అనీ తెలుగు ప్రజలు ఇష్టంగా పాడుకునే   పాటలన్నీ  తెలుగు కవులు ఇంచుమించుగా ఒకే కాలంలో సృష్టించారు.  ఇంతకాలం విభజనవాదులు తెలంగాణ పది జిల్లాలలో ‘ఆంద్ర' అనే శబ్దం మీద వ్యతిరేకత కలిగించే ప్రయత్నం చేశారు.ఇప్పుడేమో ఏకంగా ‘తెలుగు’అనే శబ్డంపైనే వారు కత్తి కట్టారు. ప్రజల్ని ఇంకా ఎక్కడికి తీసుకుపోదలచారో వారు ? ‘తెలుగు', ‘ఆంద్ర' శబ్దాలను ఒకే అర్థంలో వాడారు కనుకనే మెదక్ జిల్లా జోగిపేటలో తెలుగువారిని ఏకం చేసే ఉద్దేశంతో జరిపిన సభను  ‘ప్రథమ ఆంద్ర మహాసభ ‘అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ లోని తెలుగువారు స్థాపించుకున్న గ్రంథాలయానికి ‘శ్రీ కృష్ణదేవరాయ ఆంద్ర భాషా నిలయం' అని పేరు పెట్టుకున్నారు.బొగ్గుల కుంటలో ‘ఆంద్ర సారస్వత పరిషత్తు' వెలిసింది.’ఆంద్ర మహిళా సభ' అలాగే స్థాపించుకున్నారు.మాడపాటి హనుమంతరావు గారిని ‘ఆంద్ర పితామహ' అని పిలుచుకున్నారు. తెలుగువారిని ఒక్కటి చేసి,  భాషాభివృద్ధి ద్వారా వారి మధ్య సాంస్కృతిక సమన్వయం  సాధించే ఉద్దేశంతో ఏర్పరచిన  తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం సంగతి సరేసరి. అప్పుడు పనికొచ్చిన ‘ఆంద్ర', ‘తెలుగు' పదాలు ఇప్పుడెందుచేత  గిట్టనివిగా అయ్యాయో శ్రీవారే సెలవివ్వాలి. అంతేకాదు;  ‘ఆణెము ‘ అంటే దేశము అనే అర్థం ఉన్న  కారణంగానే ‘తెలుగు మాట్లాడే ప్రదేశము ‘అనే అర్థంలో తెలంగాణ అనే శబ్దం ఏర్పడితే, తీరా ఇప్పుడు  ‘మా  ప్రజలు మాట్లాడేది తెలుగు కాదు ; మా తల్లి తెలుగుతల్లి కాదు’ అని నొక్కి వక్కాణిస్తున్న  కేసీఆర్ తన మాటలవెనుక ఆంతర్యమేమిటో కూడా సెలవివ్వాలి. ఆత్మలు ఉండడమే కనుక నిజమే అయితే ‘తెలుగువాడవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడేదవు సంగతేమిటిరా; అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా ?’ అని చురకలు అంటించిన కాళోజీ నారాయణరావు గారి ఆత్మ  కేసీఆర్ తీరు చూసి ఘోషించి తీరుతుంది.
                        
                  కోస్తా ఆంద్ర, రాయలసీమ ప్రజలను కించపరుస్తూ, ‘అక్కడ పన్నుల ఎగవేత ఎక్కువ.వాల్లు చట్టాలను ఉల్లంఘిస్తారు.’ అంటూ కొత్త రాగాలు తీస్తున్నారు   కేసీఆర్. రాష్ట్రంలోని ఎన్నో పరిశ్రమలు వాటి కార్యాలయాలను సౌలభ్యం కోసమని హైదరాబాద్ లో పెట్టుకుని, అక్కడే పన్నులు చెల్లిస్తున్న కారణంగానే హైదరాబాద్ ఆదాయం, అందుచేత తెలంగాణ ఆదాయం ఎక్కువగా  కనిపిస్తూ ఉన్నదనే వాస్తవాన్ని  అక్కడి ప్రజలు గ్రహించకుండా  ఇంకా ఎంతకాలమో  తాను వారి కళ్ళకు గంతలు కట్టలేనని   కేసీఆర్ గుర్తిస్తే మంచిది.ఒకప్రాంత ప్రజలంతా నిజాయతీపరులుగానూ,   మరో ప్రాంత ప్రజలంతా పన్ను ఎగవేతదారులుగానూ ఉండడం ఎలా సాధ్యమో, ఈ కుతర్కం పన్నిన కేసీఆరే వివరించి ఉంటే బాగుండేది.

                   విద్వేషం అనే విషం చిమ్మే ఇటువంటి వారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.

ఇలాంటివారిని జనం నిలదీసి, ప్రశ్నించే రోజు రావాలని కోరుకుందాం.

                                                                                                            -ముత్తేవి రవీంద్రనాథ్

29, ఆగస్టు 2012, బుధవారం

తేనెలొలుకు తెలుగు

నేడు ప్రపంచంలో ఎన్నో ప్రాంతీయ భాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన మాట వాస్తవం. వాటిలో తేనెలొకు మన తేట తెలుగు భాష ప్రస్తుతాని కైతే ప్రమాదం లేదని ఢంకా భజాయించి చెప్పొచ్చు. వేయి సంవత్స రాలకు పైగా తలవంచకుండా రెపరెపలాడుతున్న ఘనచరిత్ర కలి గిన మాతృ భాష మనది. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా పేరుగాం చిన తెలుగు వెలుగు... వెలవెలబోయే పరిస్థితి కనీసం మనత రం బ్రతికి ఉండగా రాదు! తెలుగు భాష మహా సముద్రం వంటిది. కొన్ని ఇతర భాషా పదాలు ప్రవాహాలుగా వచ్చి చేరినంత మాత్రాన ఇందులో కాలుష్యం పెరగదు! అయితే, నానాటికీ మనం పెంచి పోషించుకుంటున్న ‘మమ్మీ, డాడీ’ల సంస్కృతి ఇలాగే కొనసాగితే మాత్రం... తెలుగు భాషకు భవిష్యత్తులో ఆటంకం తప్పదు. కనుక, మన తెలుగు భాషను కంటికి రెప్పలా కాచుకునే బాధ్యత నేటి తెలుగు యువలోకానిదే అని తెలియజేస్తూ... ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకుంటున్న నేపథ్యంలో ‘సూర్య’ ప్రత్యేక కథనం...

logo1
భావ వ్యక్తీకరణలో భాష అత్యంత ముఖ్యం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని భాషల ఆధిపత్యమే నడుస్తున్నా... ఎవరికివారికి మాతృభాషపై ఉన్న మమకారం ప్రత్యేకమైందే. ఇలా మాతృభాష గురించి చె ప్పేటప్పుడు మన తెలుగు గురించి మరింత ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే, మాటకై నా... పాటకైనా మన శైలిలో ఉన్న ప్రత్యేకతే వేరు. అమ్మలా కమ్మనైనది.. మాధుర్యంలో అమృతానికి మించినది.. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌’గా గుర్తింపు పొందింది.. ఇలా మన తెలు గు భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అచ్చతెలుగు నుడికారాలు, ఛందస్సులు, పద ప్రయోగాల్లో చురుక్కులు, చమక్కులు, ప్రాంతాలవారీగా యాసలు... మొత్తంమీద మన తెలుగు నిజంగా వెలుగు భాషే. ద్రవిడ భాషల్లోకెల్లా మన అక్షర మాలది ప్రత్యేకమైన గుర్తింపు. ‘తెలుగదేల యన్న దేశంబు తెలుగేను, తెలుగు రేడ నేను తెలుగొకొండ, ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి, దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు. అలా అనడమే కాదు... మన తెలుగు గొప్పదనం దశదిశలా చాటేం దుకు తన వంతు కృషి చేశారు. ఆదికవి నన్న య మొదలు... ఈకాలం ప్రముఖుల వరకూ ఎందరో మహానుభావులు మాతృభాష గొప్ప దనాన్ని మరింత ఇనుమడింప చేశారు.

మన భాషలో, భావనలో... మన సంస్కృతి లో, సంప్రదాయంలో అన్నింట్లోనూ తెలుగే. అలాంటి తెలుగు భాషాభ్యున్నతి కోసం ఎనలే ని సేవ చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. వాడుక భాషలో భోధన జరగాలంటూ... రామ్మూర్తి పంతులు ఉద్యమించారు. దాన్ని ఆచరణ సాధ్యం చేసి చూపారు. వ్యవహారిక భాషా పితామహుడిగా కీర్తి గడించారు. ఇలా తెలుగు వెలుగు కోసం... ఓ చిలకమ ర్తి, ఓ గురజాడ, ఓ కందుకూరి వీరేశలింగం వంటి ఎందరో మహానుభావులు కృషి చేశా రు. ఆంధ్రులైన మనమే కాదు... తెల్లదొరలు సైతం మన భాషను చూసి మురిసిపోయారు. చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ లాంటి మహాశయులు... తెలుగు భాష వ్యాప్తికి తమవంతు చేయూత నందించారు. తెలుగును భారత ప్రభుత్వం కూడా ప్రాచీన భాషగా కూడా గుర్తించింది.

అయితే ప్రపంచకీరణ నేపథ్యంలో ఆంగ్ల విద్య వ్యామోహంలో పడి ఇప్పుడు తెలుగును చిన్నచూపు చూస్తున్నారు. ఈ పరిణామం సాహితీవేత్తల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎంతో ఘనచరిత్ర ఉన్న మన తీయ నైన తెలుగును పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని, తెలుగు భాషను కాపాడుకోవాలని పలువురు భాషా వేత్తలు పిలుపిస్తున్నారు

భాషా సేవలో మనమెక్కడ?

శాస్త్ర / సాంకేతిక పారిభాషిక పదాలకు (Scientific / Technical Jargon) తెలుగు పదాలు లేకపోవడం అనర్థం కాదు, కానీ ఉంటే దైనందిన విద్యార్థి జీవితంలోనూ తెలుగును ఉపయోగించే అవకాశం ఉంటుం ది. ఒక భాష బ్రతికి ఉండాలంటే దానికో ప్ర త్యేక దినోత్సవం పెట్టి ఉత్సవాలు చెయ్యటం కాదు! పిల్లలతో ఆ భాషలోనే సంభాషిస్తూ... భాషకు కొత్త ఊపిరూదాలి. నిజానికి! Mummy, Daddy అని పిలిచినంత మా త్రాన అమ్మ, నాన్న అన్న భావనలోని ప్రేమ తగ్గదు! ఎన్నో సాంస్కృతిక, రాజకీయ అంత రీకరణలు (Transformations), యుద్ధా లు తట్టుకుని చరిత్రలో నిలిచిన తెలుగు భాష కు మన రోజువారీ సంభాషణలే ప్రాణవా యువులు అవుతాయనుకోవటం సరి కాదు! చేయవలసిన పని మరొకటి.

అదేంటంటే తెలుగు భాషలో పుస్తకాలు వెలువరించటం, తెలుగు పుస్తకాలు కొని / అరువు తీసుకొని చదవటం, వెలుగులోకి రాని మంచి పుస్తకాలను నలుగురికి పరిచయం చేయటం ఇవి ఎంతమంది చేస్తున్నారు? ‘ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు అన్న సామెత’ మనదే! దురదృష్టవ శాత్తూ అది మనకు చక్కగా వర్తిస్తుంది! నేటి అవసరాలకు తగినట్టు కొత్త పదాలతో భాషను పరిపుష్టం చేయటం ఎంత అవసరమో కాలానుగుణంగా వస్తున్న సామెతలు, లోకోక్తులు, జాతీయాలు తెలుసుకుని వాటిని అవసరమైనప్పుడు వాడు కోవటం కూడా భాషావికాసానికి అవసరం! మన దృష్టిలో అవన్నీ ఎప్పుడో బళ్ళో చదువు కుని వదిలేసిన సంగతులు! సంధులు, సమా సాలు, ఛందస్సు అనవసర కష్టాలు.

తెలుగు భాషోద్యమం...

 
annamayya1 


సుమారు శతాబ్దం చరిత్ర కలిగిన వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడు శ్రీ గిడుగు రామ మూర్తి పంతులు. ఆయన ఈ ఉద్యమాన్ని ప్రా రంభించి దాదాపుగా ఒకటిన్నర శతాబ్దం కా వొస్తోంది. గ్రాంథిక భాషలో రచనలు చేయని వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూసే రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే భాషలోనే రచనలు ఉం డాలని తిరుగుబాటు చేసి, ఏటికి ఎదురీది, స వాళ్ళను ఎదుర్కొని వ్యావహారిక భాషను ప్రా చుర్యంలోకి తెచ్చిన కార్యసాధకుడు ఆయన. గిడుగు కాదు పిడుగు అనిపించుకున్నాడు. 1966 లో మనరాష్ట్రంలో అధికార భాషా సం ఘం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయా ల్లో తెలుగు భాషను అమలు చెయ్యాలన్నది ఆ సంస్థ ప్రధాన ఆశయం. 45 ఏళ్ల తర్వాత కూ డా పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఐక్యరాజ్య స మితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యా ప్తంగా అంతరించిపోతున్న మాతృభాషల్లో తె లుగు కూడా ఒకటని, దీని కి రెండు దశాబ్దా లలోపు సమయముందని తెలుస్తోంది. ఇది మాతృ భాషాభిమానులందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.


kavulu 
ఇవి చేయాలి...

1. అధికార భాషా సంఘం చిత్తశుద్ధితో పని చేసి వెంటనే కార్యాలయాలన్నిటిలో తెలుగు భాషనే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పదకోశాలలో కృత్రిమమైన అను వాదాలను సవరించాలి. ప్రజలకు అర్థమయ్యే విధంగా అనువాదాలుండాలి గానీ అనువాద కుల పాండిత్య ప్రతిభ ప్రదర్శనకు వేదిక కాకూడదు.
2. బహుళ వాడుకలో ఉన్నా ఇతర భాషా ప దాలను యథాతధంగా వాడటం వలన నిరక్ష రాస్యులకు కూడా సులువుగా అర్థమవుతా యి. ఉదాహరణకి రైలు, బస్సు, రోడ్‌ మొద లయినవి. వీటిని మన భాషా పటిమతో అను వాదం చేసి అందర్నీ గందరగోళపరిచే పని మానుకుంటే అదికార భాష అమలు సులభసాధ్యమవుతుంది.
3. ప్రపంచీకరణ నేపధ్యంలో ఆంగ్ల అవసరా న్ని సాకుగా చూపి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్న కార్పోరేట్‌ కాలేజీలను నియత్రించాలి.

4. ప్రాచీన భాష హోదా కేవలం నిధులు సాధించడం, ఖర్చు చెయ్యడం కోసం కాక వాస్తవంగా పరిశోధన, ప్రచురణ మొదలైన వాటికోసం మాత్రమే... కావాలి.
5. ఏ విషయాన్నైనా ప్రజాబాహుళ్యం లోకి చొచ్చుకుపోయేటట్లు చేసేవి వివిధ కళారూ పాలు. వీటిని తగిన రీతిలో ప్రోత్సహించినపు డు భాష ప్రజల్లోకి వెడుతుంది.
6. మన భాషలోని ప్రముఖ కావ్యాల్ని, నాట కాల్ని... అన్నిటినీ ఇతర భాషల్లోకి అనువాదా లు చేయించాలి. అంతేకాదు. వాటిని ఇతర భాషా ప్రాంతాల్లో ప్రచారం చెయ్యడానికి అవ సరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఆయా ప్రాంతాల కళారూపాల సహకారం తీసుకోవ చ్చు. పరభాషలో సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు తెలుగు భాషా వ్యాప్తికి ఉపకరించే కథలను, సన్నివేశాలను ఎన్నుకోవాలి.

తెలుగు మహాసభలు...
 
ప్రపంచ తెలుగు మహాసభలు మొదటిసారిగా హైదరాబాదులో 1975 నిర్వ హించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమై న పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది. 1981 రెండవ ప్ర పంచ తెలుగు మహాసభలు కైలాలంపూర్‌ (మ లేషియా)లో జరుగగా... 1990 మూడవ ప్ర పంచ తెలుగు మహాసభలు మారిషస్‌లో జరి గాయి. ఆ తరువాత 37 ఏళ్ళకు ఇప్పుడు మ ళ్లీ రాష్ట్రంలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి.

నాలుగో ప్రపంచ తెలుగు మహాసభ లను డిసెంబర్‌ 27 నుంచి 29వ తేదీ వరకు తిరుపతి పట్టణంలో నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. మహాసభల నిర్వహణ పై సీఎం కిరణ్‌ మంగళవారం సమీక్ష నిర్వ హించారు. ఈ సభల నిర్వహణకు రూ.25 కోట్లు మంజూరు చేయాల్సిందిగా సీఎం అధి కారులను ఆదేశించారు. మొదటి విడతగా రూ.5 కోట్లు విడుదల చేయడానికి సీఎం అంగీకరించారు. మహాసభల నిర్వహణ లో టీటీడీ, తెలుగు వర్సిటీ, సాంస్కృతిక వ్య వహారాల శాఖ, సమాచార శాఖలు ప్రధాన బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. సమా వేశంలో మంత్రులు వట్టి వసంతకుమార్‌, రఘువీరారెడ్డి, శ్రీదర్‌బాబు, డీకే అరుణ పాల్గొన్నారు.

మంత్రి వట్టి వసంతకుమార్‌ మా ట్లాడుతూ.. 1975లో ప్రపంచ తెలుగు మహా సభలు మొదటిసారి గా హైదరాబాద్‌లో నిర్వ హించారని.. 37 ఏళ్ల అనంతరం డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తు న్నామని వెల్లడించారు. ఈ సభలకు 16 దేశా ల నుంచి వెయ్యిమంది ప్రతినిధులు హాజరు కానున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో సంగీత, నాటక, లలితకళా అకాడమీలను పునరుద్ధరిం చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

గిడుగు కాదు పిడుగు

 
Gidugu_Ramamurthy2 
ఆంధ్రభారతి కృత్రిమ (గ్రాంధిక) అలంకారాల భారంతో కుంగి కృశిస్తూ కళ తిప్పి ఉన్న సమ యంలో సజీవమైన ప్రజల వాడుక భాషా ప్రయోగాల తో ఆంధ్రభారతికి నవ్యత చేకూర్చడానికి ఒక మహోద్య మం నడిపిన మహామనిషి గిడుగు రామ్మూర్తి పంతు లు. కాలం మారింది... సాహిత్యం సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సి ఉంది. వ్యవహారిక భాషతోనే ఇది సాధ్యమన్నది ఆయన దృఢ విశ్వాసం. సాధారణంగా మార్పును సమాజం అంత తేలికగా అంగీకరించదు. కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వివాహానికి ఉద్యమించినపుడు, ఇతర సాంఘిక సంస్కరణలు ప్రబోధించినపుడు ఆయనకు ఎదురైన గట్టి సవాళ్లవంటివే రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషోద్యమాన్ని చేపట్టినపుడూ ఎదురయ్యాయి.

వ్యవహారిక భాష పేరు తల చుకుంటే తెలుగు సాహిత్యం మైలు పడిపోతుందన్న భాషా ఛాందసులు తెలుగు సాహితీలో కాన్ని ఏలుతున్న రోజులవి. గిడుగు సాహసించి ఈ కొత్త ప్రతిపాదన చేసినపుడు వారు ఎదురుతిరిగారు. అయినా గిడుగు వెనుకంజ వేయలేదు. శద్ధగ్రాంథికవాదులను ఢీకొని వారిని నిరుత్తరులను చేశారు. జయంతి రామయ్యపంతులు, రాజా విక్రమదేవవర్మ, పిఠాపురం రాజా వంటి ఉద్దండులు గిడుగును ఎదుర్కొన్నారు. ఆనాటి వ్యవహారిక ప్రయోగాలను ఉటంకిస్తూ వారివాదాన్ని గిడుగురామ్మూర్తి పంతులు తిప్పికొట్టారు. గిడుగువారిది ప్రజా ఉద్యమం.

అందుకనే ఆనాటి కవులు, పత్రికలు గిడుగు వారి వ్యవహారిక భాషావాదాన్ని స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. 1915 నుంచి 1919 వరకు రామ్మూర్తి బరంపు రం నుంచి మద్రాసు వరకు ఊరూరా తిరిగి పండితులను ఢీకొన్నారు. వేటూరి ప్రభాకర శాస్ర్తి వంటి పండితుల చేత తన వాదాన్ని అంగీకరింపేశారు. జయంతి రామయ్య పంతులు, వేదం వెంకటరామశాస్ర్తి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తి వంటి ప్రముులు రచించిన గ్రంథాల్లో దోషాలను చూపించి ఉద్దండ పండితులేక గ్రాంథికభాష పట్టుబడక తప్పులు రాస్తున్నపుడు బడి పిల్లలకు నేర్ఫడమా అని గిడుగువారు వాదించారు. నాడు గ్రాంధికభాషలో దిట్ట, మంచి వక్త అయిన కొక్కొండ వెంకటరత్నాన్ని తన వాదనతో గిడుగు మట్టికరిపించారు.

తెలుగు వెలుగు... శంకరంబాడి

 
sankarambadi 
తెలుగు రచయి తలలో శంక రంబాడి సుందరా చారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. సుందరాచారి, 1914 ఆగష్టు 10న తిరుపతిలో జన్మించాడు. మదనపల్లెలో ఇంటర్మీడియే ట్‌ వరకు చదివాడు. చిన్న తనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండే వాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావం దనం వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యా న్ని తెంపివే సాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు.

తిరుపతిలో హోటలు సర్వర్‌గా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్రపత్రిక లో ప్రూఫ్‌ రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన. అమిత మైన ఆత్మ విశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనా ధుని నాగేశ్వరరావు పంతులు నీకు తెలుగువచ్చా అని అడిగాడు. దానికి సమాధా నంగా మీకు తెలుగు రాదా అని అడిగాడు. నివ్వెరపోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియలేదు అని చెప్పిన మాతృభాషాభిమాని శంకరంబాడి సుందరాచారి.

ఆంగ్లేయులపై అక్షరాగ్ని గరిమెళ్ళ

 
GarimellaSatyanarayana
 
మాకొద్దీ తెల్లదొరతనమూదేవా!
మాకొద్దీ తెల్లదొరతనమూ
మా ప్రాణలపై పొంచి
మానాలు హరియించే...

జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ రచించిన ఈ గేయం తెల్లదొరల గుండెల్ని జల్లుమనిపించింది. స్వాతంత్య్ర సంగ్రామం లో పోరాటాలను తమ భుజస్కందాలపై మో స్తూ ప్రజల్లో స్వాతంత్రోద్యమ కాంక్షను రగి ల్చిన ఘనకీర్తిగల జాతిమరిచిన జాతిరత్నం గరిమెళ్ల సత్యనారాయణ. స్వాతంత్య్రోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనా రాయణది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గే యాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడు తూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. ‘మాకొద్దీ తెల్ల దొరతనం...’ తో పాటు ‘దం డాలు దండాలు భారత మాత’ అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్య్ర ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరి మెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మా రుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరత నం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జా తీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలు గునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.

1921 లో గరిమెళ్ళ ‘స్వరాజ్య గీతములు’ పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తి గీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా త మిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమి ళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువ దించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రం థాలను తెలుగులోకి అనువదించాడు. భోగ రాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసి న ‘ది ఎకనామిక్‌ కాంక్వెస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని తెలుగులోకి అను వదించా డు. చివరిదశలో గరిమెళ్ళ పేదరికం అనుభ వించాడు.

ఆ రోజుల్లో దేశోద్ధారక కాశీనాథు ని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డాడు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతి నెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. చివరిదశ లో ఒక కన్ను పోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యా చన మీద బ్రతికాడు. స్వాతంత్య్రానంతరం మన పాలకు ల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు.