17, మే 2013, శుక్రవారం

ఆంధ్ర రాష్ట్రోద్యమము - విశేషాలు

మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా 1912 మే లో నిడదవోలు లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిదా  వేసారు.

నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం 1913 మే 26 గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. తరువాతి కాలంలో అనేక ఆంధ్ర పట్టణాలలో ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఈ సభల స్ఫూర్తితో వివిధ  ఆంధ్రేతర నగరాలలోను విదేశాలలోనూ ఆంధ్ర మహాసభల పేరుతో ఆంధ్రులు కలసి తమ సమస్యలకు తగు  పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చెశారు. అప్పటి కొన్ని విశేషాలు:









 

  
 Ramineni Bhaskaredra Rao through email

2 కామెంట్‌లు: