6, అక్టోబర్ 2011, గురువారం

నకిరేకల్ లో ప్రైవేటుబస్సులపై దాడి లో తెరాస పోలిట్ బ్యూరో సభ్యుడి హస్తం?

తెరాస (వసూళ్ళ పార్టీ) సభ్యులు, కార్యకర్తలు తిన్నదరక్క నేషనల్ హైవే పై కొచ్చి బస్సులపై, ప్రైవేటు వాహనాలపై నాలుగు రాళ్లు వేసి , ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయేలా చేసి, వందలాది ప్రయాణికులను అష్ట కష్టాలు పాలు చేసి చివరికి దానికి ప్రజాందోళన అని వక్ర బాష్యం చెప్పుతున్నారు ఆ ప్రాంత ప్రజలు సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు.  ఢిల్లీ లో తమ పార్టీ నాయకుడు గాంధీ టోపీ ధరించి, తమ స్టూడెంట్స్ యూనియన్ రౌడీ లతో మాది శాంతియుత ఉద్యమమంటూ దొంగ నాటకాలు ఆడుతున్న సమయంలోనే ఇదంతా జరిగింది.

Vishwaprasad, Circle Inspector of Nakrekal police station, sustained head injuries in the stoning by agitators. The police lathi-charged the trouble-makers, mostly belonging to the TRS and took into custody four persons, including Ch. Sudhakar, TRS polit bureau member.

1 కామెంట్‌: