20, జులై 2011, బుధవారం

తప్పు ఒప్పుకున్నట్టేనా ?

జరిగిందేదో జరిగింది. 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన చిదంబరం ఒక్కరిది కాదు. దానికి సమష్టిగా బాధ్యత వహించాల్సిందే. నిజానికి... ఆరోజు నేను ఢిల్లీలో లేను. జార్ఖండ్ నుంచి తిరిగి రావడంలో 4 గంటలు ఆలస్యమైంది. నేను ఉండి ఉంటే... ప్రకటనలో మార్పు జరిగేదేమో!- ప్రణబ్ ముఖర్జీ

తెలుగు వారంతా కలిసే ఉండాలి. వారి మధ్య ఘర్షణ వాతావరణం ఉండకూడదన్నదే నా అభిప్రాయం. తెలుగు వారు సొంత రాష్ట్రం కోసం చాలాకాలం పోరాడారని నాకు తెలుసు. ప్రస్తుత సమస్యపై పరిష్కారానికి ఏడాదిన్నరగా కృషి చేస్తున్నా ఒక నిర్ణయానికి రాలేకపోవడం బాధ కలిగిస్తోంది.- చిదంబరం

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/jul/20/main/20main1&more=2011/jul/20/main/main&date=7/20/2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి